हिन्दी | Epaper
ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Mohan Bhagwat : సామాజిక సమరసతే భారత సంస్కృతి, మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు BJP, శివసేన మద్దతు…

Sai Kiran
Mohan Bhagwat : సామాజిక సమరసతే భారత సంస్కృతి, మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు BJP, శివసేన మద్దతు…

Mohan Bhagwat, : దేశవ్యాప్తంగా సామాజిక సమరసత అవసరమని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన పిలుపును బీజేపీ, శివసేన నేతలు స్వాగతించారు. భారతదేశం అనేది అందరికీ చెందిందని, కులం, మతం, భాష, సంపద వంటి భేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరినీ మనవారిలా భావించాల్సిన అవసరం ఉందని భాగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతి అనేది ఐక్యత, సమానత్వం, సహజీవనానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజెల్ చక్మా హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న సమయంలో రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో సమాజంలో ఐక్యత మరింత బలపడాలని భాగవత్ పిలుపునిచ్చారు.

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఉత్తరప్రదేశ్ (Mohan Bhagwat) ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మాట్లాడుతూ, మోహన్ భాగవత్ ఎప్పటికీ సామాజిక ఐక్యతపై దృష్టి పెడతారని అన్నారు. భారతీయ సంస్కృతికి అనుగుణంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Read also: Social Media: ఫ్రాన్స్ సంచలన నిర్ణయం

బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, భారతదేశంలో నివసిస్తూ ‘వందే మాతరం’ అనేవారంతా భారతీయులేనని అన్నారు. మతభేదం లేకుండా దేశాన్ని తల్లిగా భావించే వారందరూ భారతీయులేనని భాగవత్ చెప్పడం పూర్తిగా సమంజసమని పేర్కొన్నారు.

శివసేన నేత షైనా ఎన్‌సీ కూడా భాగవత్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. భారతదేశం ఎప్పటినుంచో సామాజిక సమరసతకు ప్రతీకగా నిలిచిందని, కులం, మతం, భాషను పక్కనపెట్టి దేశ సేవే లక్ష్యంగా ప్రతి పౌరుడు ముందుకు సాగాలని అన్నారు. దేవాలయాలు, నీటి వనరులు, శ్మశానాలు వంటి ప్రజా ప్రదేశాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలన్న భాగవత్ మాటలు సమాజానికి దిశానిర్దేశమని ఆమె పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870