हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

CBI : రూ.20 లక్షలు లంచం.. ED అధికారిని పట్టుకున్న CBI

Sudheer
CBI : రూ.20 లక్షలు లంచం.. ED అధికారిని పట్టుకున్న CBI

ప్రభుత్వ అవినీతి అధికారులపై విచారణ జరిపే కేంద్ర సంస్థలే (ED) ఇప్పుడు అవినీతి ఆరోపణలకు లోనవుతున్నాయి. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీ (Chintan Raghuvanshi) ఓ వ్యాపారవేత్త నుంచి లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డాడు. ఒడిశాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా రూ.20 లక్షలు తీసుకుంటున్న సమయంలో సీబీఐ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రూ.5 కోట్లు డిమాండ్.. రూ.2 కోట్లకు డీల్

సీబీఐ ప్రకారం, చింతన్ రఘువంశీ ఓ వ్యాపారవేత్తపై ఉన్న PMLA (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కేసును సెటిల్ చేయడానికి, అలాగే ఈడీ కేసు నమోదు కాకుండా చూడటానికి రూ.5 కోట్లు లంచం డిమాండ్ చేశాడు. వ్యాపారవేత్తతో సాగిన చర్చల తరువాత, చివరికి రూ.2 కోట్లకు డీల్ కుదిరింది. మొదటి భాగంగా ఇచ్చిన రూ.20 లక్షల మొత్తాన్ని స్వీకరిస్తుండగా సీబీఐ అధికారులు తనిఖీలు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థల నైతికతపై ప్రశ్నలు

ఈ ఘటనతో కేంద్ర దర్యాప్తు సంస్థల నైతికతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. అవినీతి కేసులను విచారించే అధికారులే లంచం తీసుకుంటూ కనిపడటం విచారకరం. ఇప్పటికే రాజకీయ వర్గాలు ఈ ఘటనను రాజకీయ ఆయుధంగా మలుచుకుంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సీబీఐ చింతన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇదే సమయంలో ఇతర సంబంధిత అధికారులపై కూడా విచారణ కొనసాగుతోంది.

Read Also : Maria Carolina : ప్రమాదం నుంచి బయటపడిన ఇటలీ యువరాణి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

📢 For Advertisement Booking: 98481 12870