हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Telugu News:Rahul-రాహుల్ గాంధీ మీడియా సమావేశం.. ఓ సామాన్యుడికి విపరీత ఫోన్కాల్స్

Pooja
Telugu News:Rahul-రాహుల్ గాంధీ మీడియా సమావేశం.. ఓ సామాన్యుడికి విపరీత ఫోన్కాల్స్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ మీడియా సమావేశం ఓ సామాన్యుడికి తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ‘ఓట్ల చోరీ’ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ, పొరపాటున ఒక వ్యక్తి ఫోన్ నంబర్(Phone number) ను బహిరంగంగా చెప్పేశారు. దీంతో ఈ వ్యక్తి నిమిషాలకో ఫోన్ కాల్ వస్తూ జీవితం నరకరంగా మారింది. ఈ అనూహ్య ఘటనపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు.

Rahul

అవాక్కైన అంజనీ మిశ్రా

‘ఓట్ల తొలగింపు”(Elimination of votes) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమా దేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా, ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిని ‘ఓటు చోరీ‘గా అభివర్ణించారు. కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉదాహరణలు ఇచ్చారు. ఈ కుట్రను వివరిస్తున్న క్రమంలోనే, ఆయన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ రాజ్కు చెందిన అంజనీ మిశ్రా అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ను ప్రస్తావించారు.

వెల్లువెత్తుతున్న ఫోన్ కాల్స్ తో పరేషాన్

రాహుల్ సమావేశం ముగిసిన వెంటనే దేశం నలువూలలనుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. ఈ పరినామంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆన ‘గత 15 ఏళ్లుగా నేను ఇదే నంబరు వాడుతున్నాను. రాహుల్ గాంధీ నా నంబర్ చెప్పడం విని షాక్ కు గురయ్యాను. ఓటరు పేరు తొలగింపు కోసం నేనెప్పుడూ దరఖాస్తు చేయలేదు. అసలు నా నంబరు ఆయన దగ్గరకి ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదు’ అని అంజనీమిశ్రా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిరంతరాయంగా వస్తున్న కాల్స్ తో తన ప్రశాంతత దెబ్బతిన్నదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.

రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఏం జరిగింది?
ఓ సామాన్యుడి మొబైల్ నంబర్ పొరపాటున బహిర్గతమవడంతో అతనికి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి.

ఆ వ్యక్తి ఎవరు?
సాధారణ పౌరుడు, మీడియా సమావేశానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/revanth-reddy-comparing-kcr-to-trump/telangana/550388/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

ఇదర్ కా మాల్ ఉదర్.. ఉదర్ కా మాల్ ఇదర్

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్
0:12

రీల్స్ మోజుతో రైలు నిలిపివేత..ఇద్దరు విద్యార్థుల అరెస్ట్

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి

అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి
0:22

అప్పన్నను దర్శించుకున్న కేంద్ర మంత్రి

బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు

బంగారం ఆగట్లేదు! 26న మళ్లీ పెరిగిన ధరలు

భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

పెంపుడు కుక్కకు అనారోగ్యం..అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత

చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత

📢 For Advertisement Booking: 98481 12870