हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం

Sharanya
Rahul Gandhi: మనసున్న రాహుల్ గాంధీ.. 22 మంది చిన్నారుల బాధ్యత స్వీకారం

జమ్ము కశ్మీర్‌లో ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) సమయంలో పూంఛ్ జిల్లా పలు గ్రామాలు తీవ్ర ఉద్రిక్తతలకు లోనయ్యాయి. పాక్ ప్రేరిత ఉగ్రదాడుల కారణంగా అనేక కుటుంబాలు బలయ్యాయి. ఈ ఘటనలతో తల్లిదండ్రులను కోల్పోయిన 22 మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. బాధను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్న ఈ చిన్నారులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అండగా నిలిచారు.

ప్రత్యక్ష పర్యటనలో చిన్నారుల కష్టాలు తెలుసుకున్న రాహుల్

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలకు ప్రత్యేక పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పూంఛ్ (Poonch) ప్రాంతంలో స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ క్రమంలో అనాథలైన చిన్నారుల పరిస్థితిని తెలుసుకున్న రాహుల్, వెంటనే పార్టీ శ్రేణులకు ఆ జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. రాహుల్ గాంధీ అభ్యర్థన మేరకు, జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ వీరుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 22 మంది చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారు. వారందరికీ విద్య, వైద్యం, జీవనోపాధి ఖర్చులు తదితర అవసరాలను రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా భరించనున్నట్టు వెల్లడించారు.

గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్య, వైద్యం

ఈ చిన్నారులకు డిగ్రీ చదువు పూర్తయ్యే వరకు అన్ని అవసరాలకూ ఆర్థిక సహాయం అందించనున్నట్లు సమాచారం. దీంతో పాటు వైద్య సహాయం, వస్త్రధారణ, జీవనోపాధికి అవసరమైన ఇతర విషయాల్లోనూ రాహుల్ వారి కుటుంబంలా అండగా భరిస్తారని హమీద్ వివరించారు. త్వరలోనే ఈ చిన్నారులకు తొలి విడత సాయం అందజేస్తామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Nimisha Priya: నిమిష ఉరిశిక్ష రద్దుపై కేంద్రం ఏమన్నదంటే..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870