हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

మణిపూర్ లో కొనసాగుతున్న ఘర్షణలు.

Anusha
మణిపూర్ లో కొనసాగుతున్న ఘర్షణలు.

మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన విధించారు.తాజా గా నిర్ణయం తీసుకున్నారు. గత రెండు ఏళ్లుగా కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో తీవ్ర హింసాత్మక పరిస్థితులు నెలకొన్న మణిపూర్‌లో పరిస్థితులు ఎంతకూ అదుపులోకి రాకపోవడంతో చివరికి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. బీరెన్ సింగ్ రాజీనామాతో మణిపూర్ ముఖ్యమంత్రి పదవిని ఎవరికైనా ఇస్తారా లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా అనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఘటనలో 100 మందికిపైగా చనిపోగా లక్ష మందికిపైగా కట్టుబట్టలతో ఊర్లు విడిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.కుకీ, మెయితీల మధ్య జరుగుతున్న హింసను అడ్డుకోవడంలో మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం విఫలం అయిందని ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి.

ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మణిపూర్ పరిస్థితులను నియంత్రించలేకపోయిందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి బీరెన్ సింగ్ తప్పుకున్నారు. దీంతో తాజాగా ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.

రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే

అల్లర్లను అదుపు చేసేందుకు వెళ్లిన ఓ జవాన్ అలజడి సృష్టించాడు. తన తోటి సైనికులపైనే కాల్పులు జరిపి ,అనంతరం తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు సైనికులు చనిపోగా,మరో 8 మంది సైనికులు గాయపడ్డారు. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. సీఆర్పీఎఫ్ జవాన్ ఎందుకు కాల్పులు జరిపాడు అనేది ఇంకా తెలియలేదు. ఇక మణిపూర్‌లో ఇటీవల సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయగా,కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఉత్తర్వులు వెలువడిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగడం గమనార్హం.మణిపూర్‌ ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని జిల్లాలోని లాంఫెల్‌ ప్రాంతంలో ఉన్న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ క్యాంప్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

120వ సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ అనే జవాన్ , తనతోపాటు విధులు నిర్వర్తిస్తున్న సైనికులపై భీకర కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌, ఎస్‌ఐ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Manipur violence jpg

రెండేళ్లుగా మణిపూర్‌లో ఉద్రిక్తతలు

2023 మే నెల నుంచి కుకీ, మెయితీ తెగల మధ్య తీవ్ర హింస చోటుచేసుకుంది. ఆర్థిక, సామాజిక వివక్ష, భూసమస్యల నేపథ్యంలో ప్రారంభమైన వివాదాలు క్రమంగా ఉగ్రరూపం దాల్చాయి. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. లక్ష మందికిపైగా ప్రజలు సొంతూళ్లను వదిలి సహాయ కేంద్రాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

మణిపూర్‌లో పరిస్థితి మారటంతో, సీఎం బీరెన్ సింగ్‌పై సొంతపార్టీ నుంచి కూడా ఒత్తిళ్లు పెరిగాయి. చివరకు ఇటీవల ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో కొత్త సీఎంను నియమిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? అన్న చర్చకు తెరపడింది. కేంద్ర ప్రభుత్వం బీరు రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఇంట్లో దోపిడీ, పోలీసులు దర్యాప్తు

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
1:06

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ

లైంగిక దాడి అడ్డుకున్నందుకే టెక్కీ హత్య

లైంగిక దాడి అడ్డుకున్నందుకే టెక్కీ హత్య

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

జాతీయ భద్రతకు ఎంటర్‌ప్రైజ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌లు కీలకం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP అధికారంలోకి వస్తుంది: అమిత్ షా

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

AERB చైర్మన్‌గా ఏకే బాలసుబ్రహ్మణ్యన్ నియామకం!

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

నీట్ యూజీ సిలబస్‌ విడుదల

📢 For Advertisement Booking: 98481 12870