हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష

Rajitha
News Telugu: Prashant Kishor: ఓటమి నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ మౌన దీక్ష

ఇటీవల బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సూరజ్ పార్టీకి ఎదురైన భారీ పరాజయం నేపథ్యంలో ఒక రోజు పాటు మౌన దీక్ష చేపట్టారు. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత వచ్చిన ఈ మొదటి పెద్ద వైఫల్యంపై ఆత్మపరిశీలన చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో గురువారం ఉదయం ఆయన ఈ దీక్షను ప్రారంభించారు. అక్కడ ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి తన దీక్షకు శ్రీకారం చుట్టారు.

Read also: Delhi blast: అల్ ఫలాహ్‌ యూనివర్సిటీ  చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ఫలితాలతో కలిగిన మనస్తాపం

స్వాతంత్ర్యోద్యమంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ఆశ్రమం ప్రశాంత్ కిశోర్‌కు (prasant kishore) ప్రత్యేకమైనది. మూడు సంవత్సరాల క్రితం తన 3,500 కిలోమీటర్ల పాదయాత్రను కూడా ఆయన ఇదే ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత గాంధీ జయంతి రోజు అధికారికంగా జన్ సూరజ్ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల ఫలితాలతో కలిగిన మనస్తాపం, ఆత్మపరిశీలన కోసం మళ్లీ అదే స్థలాన్ని ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన పార్టీ భవిష్యత్ దిశపై కొత్త వ్యూహాలకు ఇది బాటలు వేసే సూచనలు కనిపిస్తున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870