हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు

Saritha
Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు

వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఓటరు జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) కొనసాగుతోంది. ఈ ప్రక్రియను(Modi) అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్‌ బీజేపీ(BJP) ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. అర్హులైన ప్రతి ఓటరినీ జాబితాలో చేర్చడం, అర్హత లేనివారిని తప్పకుండా తొలగించడం ఈ సవరణ లక్ష్యమని, అదే సందేశాన్ని గ్రామ వార్డు స్థాయికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన ఆదేశించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

Read also: ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

Modi
PM’s key instructions to BJP MPs in West Bengal

2026 ఎన్నికల సిద్ధతపై ఎంపీలకు దిశానిర్దేశం

అలాగే 2026 అసెంబ్లీ ఎన్నికలకు(Modi) ఇప్పటి నుంచే పూర్తి సిద్ధతతో పని చేయాల్సిన అవసరాన్ని మోదీ పెంపొందించారని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌ లేదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా, విపక్షాలు వేసే వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎంపీలను హెచ్చరించారు. 2011లో బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండగా, 2021లో పార్టీ శక్తి 65 ఎమ్మెల్యేల వరకు పెరిగిందని గుర్తుచేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని సూచించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ప్రధాని ఈ వ్యవహారంపై స్పందించటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

ఆర్‌ఆర్‌బీ NTPC పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

బంగ్లాదేశ్ టూరిస్టులకు ‘నో ఎంట్రీ’.. బెంగాల్

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

నెట్-జీరో లక్ష్యం వైపు భారత్ అడుగులు.. 2026 కీలక మలుపు

నెట్-జీరో లక్ష్యం వైపు భారత్ అడుగులు.. 2026 కీలక మలుపు

రైలు ప్రయాణం ఖరీదే! నేటి నుంచి పెరిగిన చార్జీలు

రైలు ప్రయాణం ఖరీదే! నేటి నుంచి పెరిగిన చార్జీలు

📢 For Advertisement Booking: 98481 12870