हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు

Saritha
Latest news: Modi: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు

వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఓటరు జాబితాల ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) కొనసాగుతోంది. ఈ ప్రక్రియను(Modi) అత్యంత పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ బెంగాల్‌ బీజేపీ(BJP) ఎంపీలకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. అర్హులైన ప్రతి ఓటరినీ జాబితాలో చేర్చడం, అర్హత లేనివారిని తప్పకుండా తొలగించడం ఈ సవరణ లక్ష్యమని, అదే సందేశాన్ని గ్రామ వార్డు స్థాయికి చేరేలా పార్టీ నాయకులు కృషి చేయాలని ఆయన ఆదేశించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

Read also: ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

Modi
PM’s key instructions to BJP MPs in West Bengal

2026 ఎన్నికల సిద్ధతపై ఎంపీలకు దిశానిర్దేశం

అలాగే 2026 అసెంబ్లీ ఎన్నికలకు(Modi) ఇప్పటి నుంచే పూర్తి సిద్ధతతో పని చేయాల్సిన అవసరాన్ని మోదీ పెంపొందించారని తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్‌ లేదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్లు నేరుగా ప్రస్తావించకపోయినా, విపక్షాలు వేసే వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఎంపీలను హెచ్చరించారు. 2011లో బీజేపీకి కేవలం ముగ్గురు సభ్యులు మాత్రమే ఉండగా, 2021లో పార్టీ శక్తి 65 ఎమ్మెల్యేల వరకు పెరిగిందని గుర్తుచేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ సేకరించాలని సూచించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్‌ఐఆర్‌పై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ప్రధాని ఈ వ్యవహారంపై స్పందించటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870