हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు!

Tejaswini Y
PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు!

సీనియర్ సిటిజన్లు, ఎన్‌ఆర్‌ఐలకు పాన్–ఆధార్ మినహాయింపు

పాన్ కార్డ్–ఆధార్(PAN-Aadhaar Link) అనుసంధానంపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇచ్చింది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, భారత్ వెలుపల నివసిస్తున్న వ్యక్తులు (NRIs), అలాగే అస్సాం, మేఘాలయ, జమ్మూ–కాశ్మీర్ రాష్ట్రాల్లో నివసించే వారికి పాన్–ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. అదేవిధంగా, మరణించిన వ్యక్తులకు కూడా ఈ నిబంధన వర్తించదని పేర్కొంది.

Read also: Car Price: కార్ల ధరల పెంపుకు సిద్ధమైన కంపెనీలు

అయితే, 18 ఏళ్లలోపు మైనర్‌లకు పాన్ కార్డ్ ఉండి, వారి మీద పన్ను బాధ్యత ఉంటే మాత్రం ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరిగా మారుతుందని స్పష్టం చేసింది. ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉన్న కారణంగా ఎటువంటి మినహాయింపులు లభించవని కూడా తెలిపింది.

PAN Aadhaar Update
PAN-Aadhaar Link

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్

పాన్–ఆధార్ లింక్ పూర్తి చేయకపోతే పెండింగ్‌లో ఉన్న ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్ నిలిపివేయడం, అధికంగా టిడిఎస్ కటింగ్ జరగడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది.

ఆదాయపు పన్ను శాఖ సూచనల ప్రకారం, పాన్–ఆధార్(Income Tax Department) అనుసంధానం పూర్తిగా చేయని పక్షంలో పాన్ కార్డ్ ఆపరేటివ్‌గా కాకపోయే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో బ్యాంకింగ్ లావాదేవీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ముఖ్యంగా ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉండటంతో అర్హులైన పన్ను చెల్లింపుదారులు గడువు లోపే తమ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870