हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Shashi Tharoor : టెర్రర్ గ్రూపులకు పాక్ స్వర్గధామం – శశి థరూర్

Sudheer
Shashi Tharoor : టెర్రర్ గ్రూపులకు పాక్ స్వర్గధామం – శశి థరూర్

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రష్యాలోని మాస్కోలో నిర్వహించిన కౌంటర్ టెర్రరిజం పార్లమెంటరీ సమ్మిట్‌ (Terrorism Parliamentary Summit)లో ఆయన పాల్గొని, పాక్ వ్యవహారశైలిని తీవ్రంగా ఎండగట్టారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే ఈ సమావేశానికి పాకిస్థాన్‌ను ఆహ్వానించడం ఎంత దురుద్దేశపూరితమో ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ స్వర్గధామంలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాక్ పాత్రపై అంతర్జాతీయ వేదికపై గట్టి వాదనలు

ఈ భేటీలో శశి థరూర్ పాకిస్థాన్‌కు సంబంధించిన అనేక సంఘటనలను ఉదాహరించుతూ మాట్లాడారు. ఉగ్రవాదం పై పోరాటంలో నిజాయితీగా పనిచేస్తున్న దేశాలకు పాకిస్థాన్‌ను కలిసి కూర్చోమని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. ముంబయి 26/11 ఘటనతోపాటు ఇతర ఉగ్రదాడుల్లో పాక్ శరణార్థ స్థలంగా మారిన తీరు పక్కా ఆధారాలతో వివరించారు. శశి థరూర్ తన ప్రసంగాన్ని ఇంగ్లీష్ కాకుండా ఫ్రెంచ్ భాషలో అందరికి అర్థమయ్యేలా చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రష్యా కూటమికి థరూర్ సూచనలు

రష్యా ప్రతినిధితో జరిగిన భేటీలో శశి థరూర్ పాకిస్థాన్‌పై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరులో భాగస్వామ్యానికి నైతిక విలువలున్న దేశాలనే భాగస్వాములుగా తీసుకోవాలని సూచించారు. శాంతి, భద్రత కోసం పాక్ లాంటి దేశాలపై ప్రత్యేక నిఘా అవసరమని, లేకపోతే ఈ కూటమి ఉద్దేశ్యాలు దెబ్బతింటాయని థరూర్ హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తాపీగా చూసే పాక్‌కు అంతర్జాతీయ వేదికలపై తగిన దెబ్బ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Read Also: Big Alert : వెంటనే అకౌంట్స్ పాస్ వర్డ్స్ మార్చుకోండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870