हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Pahalgam :పహల్గాం దాడిపై విదేశీ మద్దతు కోసం భారత్ చర్యలు

Digital
Pahalgam :పహల్గాం దాడిపై విదేశీ మద్దతు కోసం భారత్ చర్యలు

పహల్గాం దాడిపై భారత్ దూకుడు చర్యలు: పాక్‌పై ఒత్తిడి పెంచే దిశగా ముందడుగు

న్యూఢిల్లీ, : దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులకు ఉన్న మద్దతును వివరిస్తూ, ప్రపంచ దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం ప్రారంభించింది.ఈ క్రమంలో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, ఖతర్ వంటి దేశాల రాయబారులతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సౌత్ బ్లాక్‌లో జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పహల్గాం దాడి తీరును వివరించారు. ఉగ్రవాదానికి పాక్ అండ ఉందని స్పష్టంగా తెలిపారు.భారత ప్రభుత్వం చైనాతో సహా 20 దేశాల రాయబారులకు ఈ విషయాన్ని వివరించింది. భారత్ చర్యలతో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మిగిలేలా చేయాలన్నది ప్రధాన లక్ష్యం. సమావేశం సుమారు 30 నిమిషాలు కొనసాగి, భారత్‌కి మద్దతుగా నిలవాలని దేశాలను కోరింది.

 Pahalgam :పహల్గాం దాడిపై విదేశీ మద్దతు కోసం భారత్ చర్యలు
Pahalgam :పహల్గాం దాడిపై విదేశీ మద్దతు కోసం భారత్ చర్యలు

పాక్ ఒంటరిగా మిగిలేలా చర్యలు – విదేశీ మద్దతు కోసం భారత్ ప్రయత్నం

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ హైకమిషన్‌కి చెందిన అత్యున్నత దౌత్యవేత్త సాద్ అహ్మద్‌కు పర్సన్ నాన్ గ్రాటా నోటీసు జారీ చేసింది. దీని ప్రకారం, ఆయన భారతదేశాన్ని వారం రోజులలోగా విడిచి వెళ్లాలి. ఈ చర్యలు పాకిస్తాన్‌పై తీవ్రమైన దౌత్య ఒత్తిడి సృష్టించేందుకు తీసుకున్న చర్యలుగా చూస్తున్నారు.ఈ విషయాన్ని బుధవారం జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పాక్ రక్షణ, నావికా, వైమానిక దళాల సలహాదారులను కూడా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు.ఇదే క్రమంలో భారత ప్రభుత్వం, ఇస్లామాబాదులోని హైకమిషన్ నుంచి తన సైనిక సలహాదారులను వెనక్కి పిలుపునిచ్చింది. అట్టారి చెక్ పోస్టును తక్షణమే మూసివేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వీసా మీద భారత్‌లో ఉన్న పాకిస్తానీ పౌరులు 48 గంటలలోగా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది.భారతదేశం, సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని కూడా పాక్ పౌరులపై నిలిపివేసింది. అంతేకాకుండా, సింధు జల ఒప్పందాన్ని కూడా నిలిపివేయాలని నిర్ణయించింది.ఈ చర్యలు పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని పెంచేలా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలు గణనీయంగా మారనున్నాయి.

Read More : Pahalgam Attack : ఇక పాకిస్థాన్‌ పౌరులకు నో వీసా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి
0:22

డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

No image

హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

భారత సముద్ర గర్భాన్ని టార్గెట్ చేసిన గూగుల్..కొత్తగా అమెరికా-భారత్ కనెక్ట్

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

క్రికెటర్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు

No image

వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

వెండి దారిలోనే దూసుకుపోతున్న రాగి ధరలు!

వెండి దారిలోనే దూసుకుపోతున్న రాగి ధరలు!

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

ఎప్‌సెట్‌లో విప్లవాత్మక మార్పులు, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు!

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు, రాజకీయ దుమారం!

📢 For Advertisement Booking: 98481 12870