हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Latest Telugu news : Operation Sindoor: పాకిస్థాన్ వ‌ద్ద యుద్ధ విమానాల కూల్చివేత‌కు చెందిన ఆధారాలు లేవు : ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఏపీ సింగ్‌

Sudha

ఆప‌రేష‌న్ సింధూర్(Operation Sindoor) స‌మ‌యంలో భార‌తీయ యుద్ధ విమానాలను కూల్చిన‌ట్లు పాకిస్థాన్ చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను (Pakistan’s allegations)ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ అమ‌ర్ ప్రీత్ సింగ్ కొట్టిపారేశారు. అవ‌న్నీ పాకిస్థాన్ అల్లిన అంద‌మైన క‌ట్టుక‌థ‌ల‌న్నారు. పాకిస్థాన్ వ‌ద్ద యుద్ధ విమానాల కూల్చివేత‌కు చెందిన ఆధారాలు లేవ‌న్నారు. కానీ ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindoor)స‌మ‌యంలో పాక్‌లో ఉన్న అనేక స్థావ‌రాల‌ను ఇండియా ధ్వంసం చేసింద‌ని, వాటికి సంబంధించిన చిత్రాల‌ను రిలీజ్ చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ ప్ర‌జ‌ల నుంచి ర‌క్ష‌ణ పొందేందుకు పాకిస్థాన్ ఆ క‌థ‌లు అల్లిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ఢిల్లీలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో అమ‌ర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఒక‌వేళ మ‌న దేశానికి చెందిన 15 యుద్ధ విమానాల‌ను పాకిస్థాన్ కూల్చివేసింద‌ని అనుకుంటే, అలా వాళ్ల‌ను అనుకోనివ్వండి అని, వాళ్లు దానిక గురించి క‌న్విన్స్ అవుతార‌ని, అంటే మ‌న ద‌ళంలో 15 యుద్ధ విమానాలు త‌క్కువ అవుతాయ‌ని, అప్పుడు దాని గురించి తాను మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికి కూడా ఏం జ‌రిగిందో తానేమీ చెప్ప‌లేన‌న్నారు. ఎంత న‌ష్టం జ‌రిగింది, ఎలా జ‌రిగిందో తెలియ‌ద‌న్నారు. ఆ అంచ‌నాల‌న్నీ పాకిస్థాన్ చేయాల‌న్నారు.

Operation Sindoor:పాకిస్థాన్ వ‌ద్ద యుద్ధ విమానాల కూల్చివేత‌కు చెందిన ఆధారాలు లేవు : ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఏపీ సింగ్‌
Operation Sindoor:పాకిస్థాన్ వ‌ద్ద యుద్ధ విమానాల కూల్చివేత‌కు చెందిన ఆధారాలు లేవు : ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్ ఏపీ సింగ్‌

మ‌న ఎయిర్ బేస్‌ల వ‌ద్ద ఏదైనా శిథిలం ప‌డిన‌ట్లు మీరేమైనా ఫోటోల‌ను చూశారా, ఏదైనా మ‌న‌ల్ని తాకిన‌ట్లు గ‌మినించారా, ఏదైనా హ్యాంగ‌ర్ ధ్వంస‌మైందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పాకిస్థాన్‌లో ధ్వంస‌మైన అనేక ప్రాంతాల‌కు చెందిన పిక్‌ల‌ను చూపించామ‌ని, కానీ వాళ్లు మాత్రం ఒక్క పిక్ కూడా మ‌న‌కు చూపించ‌లేద‌న్నారు. అంటే వాళ్లు మాట్లాడేది మ‌నోహ‌ర‌మైన క‌ట్టుక‌థ‌లే అని ఆయ‌న అన్నారు. ఆ క‌థ‌ల‌తో వాళ్లు సంతోషంగా ఉండనివ్వండి అని, దేశ ప్ర‌జ‌ల ముందు వాళ్లు కూడా త‌మ ముఖాన్ని చూపించాల్సి ఉంటుంది కాబ‌ట్టి, దీంట్లో పెద్ద‌గా బాధ‌ప‌డేది ఏమీ లేద‌న్నారు.

ఆపరేషన్ సిందూర్ అంటే ఏమిటి?

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత, మే 6 మరియు 7 తేదీల మధ్య రాత్రులలో భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది . తక్కువ సమయంలోనే, పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను తటస్థీకరించారు.

ఆపరేషన్ సిందూర్ 2025?

2025 మే 7న, భారతదేశం పాకిస్తాన్‌పై క్షిపణి దాడులను ప్రారంభించింది. దీనికి ఆపరేషన్ సిందూర్ అనే సంకేతనామం ఉంది. భారతదేశం ప్రకారం, క్షిపణి దాడులు జైష్-ఎ-మొహమ్మద్ మరియు లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద గ్రూపులను లక్ష్యంగా చేసుకున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870