हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Operation Sindoor: యుద్ధం వేళ రైల్వే సాహస నిర్ణయం

Ramya
Operation Sindoor: యుద్ధం వేళ రైల్వే సాహస నిర్ణయం

జమ్మూ కాశ్మీర్ పై పాక్ దాడుల యత్నం – భారత సైన్యం ఘాటుగా తిప్పికొట్టింది

భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్ర భయాందోళనలో మునిగిపోయారు. ఎప్పుడు ఏ దిశ నుండి ముప్పు వస్తుందో అర్థంకాని పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పాకిస్తాన్ గత రాత్రి భారత ఉత్తర పశ్చిమ ప్రాంతాలపై డ్రోన్లతో పాటు క్షిపణుల దాడికి ప్రయత్నించింది. జమ్మూ, పఠాన్‌కోట్, ఉదంపూర్ వంటి కీలక ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక ప్రదేశాలు లక్ష్యంగా ఈ దాడిని చేపట్టాలని పాక్ సైన్యం యత్నించింది. అయితే భారత వైమానిక రక్షణ విభాగాలు అప్రమత్తంగా ఉండటంతో ఈ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ వైపు ప్రయోగించిన ఎనిమిది క్షిపణులనూ భద్రతా వ్యవస్థలు సమర్థంగా తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. పాకిస్తాన్‌ తీసుకున్న ఈ ఆగడాలు గాజాలో హమాస్ చేపట్టిన దాడులను తలపిస్తోందని భారత సైన్యం వెల్లడించింది.

చొరబాటు యత్నాన్ని తిప్పికొట్టిన భద్రతాదళాలు – ఏడుగురు ఉగ్రవాదుల హత్య

ఇంతలో అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటుకు ప్రయత్నించిన పాక్ అనుబంధ ఉగ్రవాదుల గుంపును కూడా భారత సైన్యం ధైర్యంగా ఎదుర్కొంది. భద్రతా దళాలు సకాలంలో స్పందించడంతో ఈ చొరబాటు ప్రయత్నం విఫలమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాక, పాకిస్తాన్ భూభాగంలోని దందార్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత సరిహద్దు భద్రతా దళాలు తీవ్రంగా ప్రతీకారం తీర్చాయి. భారత్‌కు యుద్ధం అనవసరం అయినా, ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

జమ్మూ కాశ్మీర్ ప్రజల భద్రతకు ప్రత్యేక చర్యలు – రైల్వే రంగంలోకి

పాక్ ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి నిజంగా యుద్ధ ప్రకటనగా భావిస్తూ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు జారీ చేశారు. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని హెచ్చరికలు వెలువడ్డాయి. జమ్మూ జిల్లావ్యాప్తంగా సైరన్‌లు మోగుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ప్రజల రక్షణ కోసం రాత్రి సమయంలో బ్లాక్ అవుట్ విధించారు.

ఈ క్రమంలో భారతీయ రైల్వే ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. జమ్మూ, ఉదంపూర్ ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మూడు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. ఢిల్లీకి ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణికుల తరలింపును పకడ్బందీగా చేపట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇది కేవలం రవాణా వ్యవస్థే కాక, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే ఓ యుద్ధాత్మక చర్యగా భావించబడుతోంది. భారతీయ రైల్వే తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, అప్రమత్తంగా ఉన్న భారత ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Read also: Muslim Law Board: యుద్ధం పై ముస్లిం లాబోర్డు కీలక నిర్ణయం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

బస్సు ప్రమాదం.. మరణంలోనూ వీడని స్నేహం

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

పెరగనున్న హోండా కార్ల ధరలు

పెరగనున్న హోండా కార్ల ధరలు

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

టెర్రరిస్టుల ఆటలు సాగవు.. డిజిటల్ నిఘాతో ‘చెక్-మేట్’ అంటున్న కేంద్రం!

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

📢 For Advertisement Booking: 98481 12870