हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Central Government : గిరిజనులకు త్వరలో లక్ష ఇళ్లు

Sudheer
Central Government : గిరిజనులకు త్వరలో లక్ష ఇళ్లు

గిరిజనులకు (Tribals ) భారీ గృహ సౌకర్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ‘దర్తీ అబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ (DAJGUI) పథకం ద్వారా కేంద్రం లక్ష ఇళ్లను మంజూరు చేయనుంది. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణం ప్రోత్సాహం పొందనుంది. పేద గిరిజన కుటుంబాలకు స్థిర నివాస వసతి కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

ఇంటికి రూ.72 వేల కేంద్ర సాయం

ఇలా మంజూరయ్యే ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.72,000 రూపాయల సాయం అందించనుంది. మిగిలిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం తరహాలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమంలో ఒక్కో ఇంటికి మొత్తం రూ.5 లక్షల వ్యయం ఖర్చవుతుంది. ఇది కేంద్ర, రాష్ట్ర సహకారంతో జరుగుతోంది.

ఇళ్ల కలను నెరవేర్చే ప్రయత్నం

ఇప్పటి వరకు నివాసం లేక కొట్టుమిట్టాడుతున్న గిరిజన కుటుంబాలకు ఈ పథకం ఓ గొప్ప ఆశగా నిలవనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు గృహ భద్రతతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కూడా ఈ పథకం ద్వారా అందనుంది. ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించడంలో ముందడుగు వేస్తుండగా, గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Kamal Haasan : కత్తి పట్టుకోమన్న కార్యకర్తపై కమల్ హాసన్ ఫైర్…

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
0:48

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

📢 For Advertisement Booking: 98481 12870