हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Phone Tapping Case : మాజీ చీఫ్ లకు నోటీసులు

Sudheer
Phone Tapping Case : మాజీ చీఫ్ లకు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు దూకుడు పెంచాయి. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సోమేశ్ కుమార్ మరియు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌లకు సిట్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని వారిని ఆదేశించడంతో, ఈ కేసు మూలాలు ఎక్కడి వరకు వెళ్తాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

Telangana gram panchayat : నేటినుంచి గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు ఏం మారబోతోంది?…

ఈ కేసులో నవీన్ చంద్ పాత్రపై సిట్ ప్రధానంగా దృష్టి సారించింది. 2016 నుంచి 2020 వరకు నవీన్ చంద్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ బ్యూరో (SIB) చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు, నవీన్ చంద్ హయాంలోనే ఆయన కింద పనిచేశారు. ఆ తర్వాతే ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాపింగ్ పరికరాల కొనుగోలు, నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను పర్యవేక్షించడం వంటి అంశాల్లో అప్పట్లో ఉన్నతాధికారులకు ఏ మేరకు సమాచారం ఉందనే కోణంలో పోలీసులు ప్రశ్నించనున్నారు.

మరోవైపు మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌కు నోటీసులు అందడం ఈ కేసు తీవ్రతను తెలియజేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఆయనకు, ఈ ట్యాపింగ్ వ్యవహారాలకు సంబంధించి ఏవైనా ఆదేశాలు అందాయా లేదా అన్నది అధికారులు నిర్ధారించుకోనున్నారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలే కాకుండా పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా జరిగిన ఈ వ్యవహారంలో సిట్ సేకరిస్తున్న ఆధారాలు భవిష్యత్తులో మరికొంతమంది కీలక వ్యక్తుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. సజ్జనార్ నేతృత్వంలోని బృందం ఈ కేసును శాస్త్రీయంగా విచారిస్తూ పక్కా ఆధారాల కోసం కసరత్తు చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు భారత్ బంద్.. విద్యాసంస్థలకి సెలవు ఉందా?

రేపు భారత్ బంద్.. విద్యాసంస్థలకి సెలవు ఉందా?

యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

యూజర్ల కోసం Airtel స్పెషల్ ఫీచర్!

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదు: స్టాలిన్

తమిళనాడులో మత రాజకీయాలకు స్థానం లేదు: స్టాలిన్

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది.. రాహుల్‌గాంధీ

అమెరికా ప్రభుత్వానికి భారత్‌ తలొగ్గింది.. రాహుల్‌గాంధీ

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

అదానీ పరువు నష్టం కేసులో జర్నలిస్టుకు ఏడాది జైలు శిక్ష

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ వేళ.. పదాలను మార్చేసిన వైట్ హౌస్

అమెరికాకు లొంగిపోయిన మోడీ
2:26

అమెరికాకు లొంగిపోయిన మోడీ

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

విదేశీ మహిళతో అనుచితంగా ప్రవర్తించిన తెలంగాణ వాసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ఎస్సీ-ఎస్టీ క్రీమీ లేయర్‌పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

చెత్త సేకరణలో కీలక మార్పు.. ఇకపై 4 డబ్బాల్లో!

📢 For Advertisement Booking: 98481 12870