हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Vice President: భాష‌ల అంశంలో ఏ దేశం కూడా భార‌త్ అంత సంప‌న్నంగా లేవు – ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్

Sudha
Vice President: భాష‌ల అంశంలో ఏ దేశం కూడా భార‌త్ అంత సంప‌న్నంగా లేవు – ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్

భార‌త్ ఆకాంక్ష‌ల‌తో (With aspirations)కూడుకున్న దేశ‌మ‌ని, భాష‌ల (languages) ఆధారంగా విభ‌జ‌న జ‌ర‌గ‌డం స‌రికాదు అని ఉప రాష్ట్ర‌ప‌తి (Vice President)జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌ర్ తెలిపారు. దేశ భ‌విష్య‌త్తుల‌ను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల్ని కోరారు.

Vice President: భాష‌ల అంశంలో ఏ దేశం కూడా భార‌త్ అంత సంప‌న్నంగా లేవు  – ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్
Vice President: భాష‌ల అంశంలో ఏ దేశం కూడా భార‌త్ అంత సంప‌న్నంగా లేవు – ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్


భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రత్యేకత
దేశ భ‌విష్య‌త్తుల‌ను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల్ని కోరారు. జాతీయ విద్యా విధానం 2020ని క‌చ్చితంగా అమ‌లు చేయాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ విధానం విద్యా వ్య‌వ‌స్థ‌లో గేమ్‌ఛేంజ‌ర్‌గా మారుతుంద‌న్నారు. పాండిచ్చ‌రి వ‌ర్సిటీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. కొంద‌రు భాష‌ల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపారు. గ‌త ద‌శాబ్ధంలో అద్భుత‌మైన ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని, దీని వ‌ల్ల భార‌త్ ఆకాంక్ష‌ల దేశంగా మారింద‌ని ఆయ‌న అన్నారు. భాష‌ల ఆధారంగా ఎలా విభ‌జిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. భాష‌ల అంశంలో ఏ దేశం కూడా భార‌త్ అంత సంప‌న్నంగా లేవ‌న్నారు. సంస్కృత భాష‌కు విశ్వ‌వ్యాప్తంగా ప్రాముఖ్య‌త ఉంద‌ని, త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, ఒడియా, మ‌రాఠీ, పాలీ, ప్రాకృతి, బెంగాలీ, అస్సామీతో పాటు 11 క్లాసిక‌ల్ బాష‌లు ఉన్న‌ట్లు చెప్పారు.

ఆత్మ ప‌రిశోధ‌న చేసుకోవాలి
పార్ల‌మెంట్‌లో 22 భాష‌ల్లో చ‌ర్చ‌లు చేప‌ట్టేందుకు స‌భ్యుల‌కు అవ‌కాశం ఉంద‌న్నారు. మ‌న భాష‌లు స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని, ఐక‌మ‌త్యం కోసం స‌నాత‌నం అదే బోధిస్తుంద‌ని ధ‌న్‌ఖ‌ర్ తెలిపారు. ఆత్మ ప‌రిశోధ‌న చేసుకోవాల‌ని, దానికి త‌గిన‌ట్లు వృద్ధి కావాల‌న్నారు. మ‌న ల‌క్ష్యాల‌ను తెలుసుకుని, భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని అన్నారు. ఎన్ఈపీ పాల‌సీని అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌ను కోరారు. మ‌న అబ్బాయిలు, అమ్మాయిలు ఆ ల‌బ్ధిని పొందాల‌న్నారు. రాజ‌కీయ నాయ‌కులు ఎన్ఈసీ పాల‌సీకి భంగం క‌లిగించ‌వ‌ద్దు అన్నారు.

Read Also:Helicopter Crash: కేదార్‌నాథ్ యాత్రలో హెలికాప్టర్ల సేవల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870