हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

NITI Aayog Meeting : ఈ నెల 24న నీతి ఆయోగ్ సమావేశం

Sudheer
NITI Aayog Meeting : ఈ నెల 24న నీతి ఆయోగ్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 24న నీతి ఆయోగ్ యొక్క వార్షిక సమావేశం జరగనుంది. ఈ పూర్తి స్థాయి సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు సభ్యులుగా హాజరుకానున్నారు. నీతి ఆయోగ్ ఛైర్మన్‌గా మోదీ ఉన్న నేపథ్యంలో, ఈ సమావేశానికి ఉన్న ప్రాధాన్యత మరింత పెరిగింది.

వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి కీలక రంగాలపై చర్చ

ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అజెండా ఇంకా ఖరారవ్వలేదు. అయితే సాధారణంగా రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలు, సహకార ఫెడరలిజం, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి కీలక రంగాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, కేంద్రంతో సమన్వయానికి అవసరమైన విషయాలపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే వేదికగా నీతి ఆయోగ్ భేటీ ఉండే అవకాశం ఉంది.

చివరిసారిగా నీతి ఆయోగ్ సమావేశం

గత ఏడాది జూలై 27న చివరిసారిగా నీతి ఆయోగ్ సమావేశం జరగ్గా, అప్పటి నుంచి ఇది మొదటిసారి జరగబోతున్న సమావేశం కావడంతో అన్ని రాష్ట్రాలూ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారంతో దేశ అభివృద్ధికి సరైన దిశను నిర్ణయించే ఈ సమావేశానికి అన్ని పక్షాలూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Read Also : Metro Fares : నేటి నుంచి మెట్రో బాదుడే బాదుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870