हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Telugu News: Nepal Conflict- భారతీయులకు కేంద్రం హెచ్చరికలు

Pooja
Telugu News: Nepal Conflict- భారతీయులకు కేంద్రం హెచ్చరికలు

Nepal Conflict-పొరుగు దేశం నేపాల్‌లో అవినీతి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా యువత భారీ స్థాయిలో ఆందోళనలు ప్రారంభించింది. ఈ నిరసనలు హింసాత్మక రూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli)తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాల ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది.

భారత్ సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

నేపాల్‌లో అశాంతి పెరిగిపోవడంతో భారత్–నేపాల్ సరిహద్దు మొత్తం 1,751 కిలోమీటర్ల మేర హై అలర్ట్ జారీ చేశారు. సశస్త్ర సీమా బల్ (SSB) దళాలతో పాటు ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పోలీసులు గస్తీని పెంచారు. రాకపోకలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌరీఫాంటా సరిహద్దు వద్ద నేపాల్ పౌరుల ప్రవేశాన్ని నిలిపివేయగా, నేపాల్ కూడా భారతీయులను తమ దేశంలోకి అనుమతించడం లేదు. వాణిజ్య రవాణా పూర్తిగా ఆగిపోవడంతో పలు ప్రాంతాల్లో ట్రక్కులు నిలిచిపోయి వ్యాపారం స్తంభించింది.

Nepal Conflict

పరిస్థితి మరింత ఉద్రిక్తం

నేపాల్‌లో నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, అవినీతి కారణంగా యువతలో ఆగ్రహం ఉద్ధృతమైంది. ప్రభుత్వం సోషల్ మీడియాపై(Social Media) నిషేధం విధించడంతో ఆందోళనలు మరింత ముదిరాయి. హింసలో 19 మంది పౌరులు, ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, పార్లమెంట్ భవనం సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు తగలబెట్టబడ్డాయి. ప్రధాని రాజీనామా చేసినా ఆందోళనలు ఆగకపోవడంతో సైన్యం రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ(Curfew) విధించింది. ఖాట్మండు సహా ముఖ్య నగరాలు నిర్మానుష్యంగా మారాయి. భారత విదేశాంగ శాఖ మాత్రం అక్కడ ఉన్న భారతీయులను జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.

నేపాల్‌లో రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణం ఏమిటి?
నిరుద్యోగం, అవినీతి, రాజకీయ అస్థిరత, అలాగే సోషల్ మీడియా నిషేధం యువత ఆగ్రహానికి కారణమయ్యాయి.

భారత్ సరిహద్దులో ఎలాంటి చర్యలు చేపట్టింది?
సుమారు 1,751 కిలోమీటర్ల భారత్–నేపాల్ సరిహద్దు వెంబడి హై అలర్ట్ ప్రకటించి, SSB మరియు స్థానిక పోలీసులు భద్రతను బలోపేతం చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/crime-couple-dies-while-returning-from-wedding-ceremony/telangana/544574/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు
0:49

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్బంగా జాతి నివాళి

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మాగాంధీ వర్ధంతి.. నివాళులర్పించిన ప్రముఖులు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

లోహిత్, జుకో వ్యాలీల్లో అరణ్యాగ్ని విస్తరణ

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

వడ్డీ రేట్లపై ట్రంప్ బాంబు..ఉలిక్కిపడ్డ స్టాక్ మార్కెట్లు

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman
1:08

‘మెలానియా’ ట్రంప్ డాక్యుమెంటరీ ప్రీమియర్.. స్పెషల్ గెస్ట్‌గా AR Rahman

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

సరదాగా కోతి అని పిలిచాడు.. వేదనతో ప్రాణాలు తీసుకున్న భార్య

పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

పీటీ ఉషా భర్త శ్రీనివాసన్‌ కన్నుమూత

📢 For Advertisement Booking: 98481 12870