हिन्दी | Epaper
కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Narendra Modi: మోదీ చొరవతో విదేశీ జైళ్లలో ఉన్న భారతీయులకు విడుదల

Sharanya
Narendra Modi: మోదీ చొరవతో విదేశీ జైళ్లలో ఉన్న భారతీయులకు విడుదల

విదేశీ జైళ్ళలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. భారత ప్రభుత్వం దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు, అరబ్ దేశాలతో సహకారం ద్వారా చిన్న చిన్న నేరాలకు శిక్ష అనుభవిస్తున్నవారి విడుదలకు కృషి చేసింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంది.

భారతీయులు అనేక కారణాల వల్ల విదేశీ జైళ్లలో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా- వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశం విడిచిపెట్టకపోవడం. విదేశీ చట్టాలను అర్థం చేసుకోకపోవడం వల్ల చేసే తప్పులు, అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా బాధితులు కావడం, అనుమతి లేకుండా వేట చేయడం, ముఖ్యంగా సముద్ర మార్గంలో సరిహద్దులు దాటి వెళ్ళడం. ఒకసారి విదేశీ జైలుకి చేరాక, అక్కడి భాష, న్యాయవ్యవస్థ అవగాహన లేకపోవడం, న్యాయ సహాయం అందించడానికి ఎవ్వరూ లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. భారత ప్రభుత్వం ఇలాంటి వారిని రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

దౌత్య సంబంధాల బలోపేతం ద్వారా ఖైదీల విడుదల

2014 నుంచి భారత ప్రభుత్వం విదేశీ ఖైదీల సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని, అనేక ఒప్పందాలు చేసుకుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, గత పదేళ్లలో దాదాపు 10,000 మంది భారతీయులు విడుదలయ్యారు. అరబ్ దేశాల్లో పరిస్థితి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి దేశాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువ. ఈ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండటంతో చిన్న తప్పులకు కూడా తీవ్రమైన శిక్షలు అమలు చేస్తారు. అయితే, భారత ప్రభుత్వం అక్కడి ప్రభుత్వాలతో చర్చలు జరిపి, రంజాన్, జాతీయ వేడుకల సమయంలో భారతీయ ఖైదీలకు క్షమాభిక్ష ఇప్పిస్తోంది. 2022-2025 మధ్య- 2022లో UAE 639 మంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. 2023లో ఈ సంఖ్య 700కు చేరింది. 2024లో 944 మంది ఖైదీలు విడుదలయ్యారు. 2025లో 500 మంది భారతీయులు విడుదలయ్యారు. సౌదీ అరేబియా- 2019లో 850 మంది భారతీయులను విడుదల చేయించింది. ఖతార్- మరణశిక్ష విధించిన 8 మంది భారతీయ నావికాదళ సిబ్బందిని మోదీ ప్రభుత్వం చర్చల ద్వారా విడుదల చేయించింది. ఇరాన్- 2023లో 43 మంది, 2024లో 77 మంది భారతీయులు విడుదలయ్యారు. బహ్రెయిన్- 2019లో 250 మంది ఖైదీలను విడుదల చేసింది. కువైట్-22 మంది భారతీయులను విడుదల చేయడంతో పాటు, 97 మంది శిక్షలను సవరించింది. శ్రీలంక, పాకిస్తాన్ జలాల్లోకి చొరబడిన భారతీయ మత్స్యకారులు తరచూ అరెస్టు అవుతున్నారు. 2014 నుండి 2,639 మంది మత్స్యకారులను పాకిస్తాన్ విడుదల చేసింది. 3,697 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. భారతీయులు విదేశీ జైళ్లలో చిక్కుకోవడం అనివార్యమైన సమస్య అయినప్పటికీ, మోదీ ప్రభుత్వ దౌత్య నైపుణ్యం వల్ల వేల మంది భారతీయులు విముక్తి పొందుతున్నారు. ప్రెసిడెన్షియల్ పర్డన్ ద్వారా ఖైదీలను విడుదల చేయించేందుకు ప్రధాని మోదీ ప్రత్యక్షంగా చర్చలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో మరింత వ్యూహాత్మకంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

నార్త్ కొరియాలో రెడ్ లిప్‌స్టిక్‌పై నిషేధం

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు
0:11

17 ఏళ్ల బహిష్కరణ తర్వాత తారిక్ స్వదేశానికి తిరిగివచ్చారు

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

బంగ్లాదేశ్ హోంమంత్రి రాజీనామా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

హత్యకు కొన్ని గంటల ముందు హమాస్ చీఫ్‌ను కలిశా

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

ప్రేమలో పడితే డబ్బు, పెళ్లి చేసుకుంటే లక్షలు.. బంపర్ ఆఫర్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

క్రిస్మస్ సందడి.. ప్రపంచమంతా పండుగ వెలుగులు

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

చైనా ఇమ్మిగ్రేషన్‌లో భారతీయ వ్లాగర్ నిర్బంధం

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

ఇజ్రాయెల్ దాడులు.. హమాస్‌కు నెతన్యాహూ గట్టి హెచ్చరిక

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి

జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక

జర్నలిస్ట్‌పై బెదిరింపు, “ఆఫీస్‌కు నిప్పు పెడతాం” అని హెచ్చరిక

📢 For Advertisement Booking: 98481 12870