हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu news: Mumbai: సమావేశం పేరుతో పిలిచి మహిళను బెదిరించిన ఫార్మా అధికారి

Tejaswini Y
Telugu news: Mumbai: సమావేశం పేరుతో పిలిచి మహిళను బెదిరించిన ఫార్మా అధికారి

దేశంలోని ప్రధాన నగరాల్లో మహిళల భద్రత మరింత కలవరపరుస్తోంది. ప్రతిష్టాత్మక ఉద్యోగాలు చేసే మహిళలనుంచి సాధారణ యువతుల(Youth) వరకు, వేధింపులు మరియు దాడులకు గురవుతున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబైలో చోటుచేసుకున్న ఓ మహిళా వ్యాపారవేత్తను బెదిరించి, నగ్నంగా చేసి వీడియోలు రికార్డు చేయగా, మరొక సంఘటనలో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న యువతిని పరిచయస్తులే కారులోకి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.

Read Also: Sanchar Saathi App: కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!

Mumbai
Pharma official threatens woman by calling her in the name of a meeting

ముంబైలో ఫార్మా సంస్థ అధికారి హింసాచారం

ముంబై(Mumbai)కి చెందిన 51 ఏళ్ల వ్యాపారవేత్త మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో, ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ జాన్ పాస్కల్ తనను తీవ్రంగా వేధించారని తెలిపారు. సమావేశం పేరుతో కార్యాలయానికి పిలిచి, ప్రాణహాని హెచ్చరికల మధ్య దుస్తులు విప్పాలని బలవంతపర్చాడని ఆమె వెల్లడించారు.

ఈ సమయంలో నిందితుడు అసభ్యంగా దూషిస్తూ తన నగ్న చిత్రాలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెడితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించాడని చెప్పింది. ఈ దారుణ ఘటనపై బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపులు వంటి పలు అభియోగాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870