हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

News Telugu: layoffs ఎంపిఎల్ ఆన్లైన్ గేమింగ్ నిషేధంతో భారీగా లేఆఫ్లు

Sharanya
News Telugu: layoffs ఎంపిఎల్ ఆన్లైన్ గేమింగ్ నిషేధంతో భారీగా లేఆఫ్లు

News Telugu: భారత ప్రభుత్వం ఇటీవల ఆన్లైన్ పేవమెంట్ గేమ్స్ (ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్) పై నిషేధం విధించడంతో మొబైల్ ప్రీమియర్ (MPL) భారతీయ సిబ్బందిలో పెద్దస్థాయిలో ఉద్యోగాల తొలగింపు వెళ్లింది. రైటర్స్ సమాచారం ప్రకారం, ఎంపిఎల్ 500 మంది భారతీయ ఉద్యోగులలో సుమారు 300మంది మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్, లీగల్ విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు.

News Telugu
News Telugu

తగ్గించుకుంటున్న ఉద్యోగుల సంఖ్య

ఎంపిఎల్ సిఇవో సాయి శ్రీనివాస్ ఒక అంతర్గత ఇమెయిల్లో, ‘భారత్లోని మా టీమ్లో ఎక్కువమంది ఉద్యోగాలు తగ్గించాల్సి వస్తోంది. ఈ మార్పు కారణంగా భవిష్యత్తులో భారత్ (India) నుండి ఆదాయం కాస్త తగ్గిపోతుంది’ అని పేర్కొన్నారు. ఆయన ఇమెయిల్లో ఉద్యోగాల ఖచ్చిత సంఖ్య ఇవ్వలేదు.కానీ ప్రభావితుల కోసం కంపెనీ అన్ని సాధ్యమైన మద్దతు అందిస్తుందని చెప్పారు. భారత ప్రభుత్వం ఆన్లైన్ పేమెంట్ గేమ్స్ ను ఆర్థిక సమస్యలు, యువతలో వ్యసనం సమస్యలను నివారించడానికి నిషేధించింది. ఫలితంగా, ఫాంటసీ క్రికెట్, రమ్మీ, పోకర్ వంటి పేమెంట్ గేమ్ యాప్లు పెద్దఔత్తున షట్ అయ్యాయి. ఈ నిర్ణయం భారత గేమింగ్ ఇండస్ట్రీని తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఆర్థిక బహుమతులతో పాపులర్

ఎంపిఎల్, డ్రీమ్ 11 వంటి కంపెనీలు ఫాంటసీ క్రికెట్ ద్వారా వినియోగదారులకు ఆర్థిక బహుమతులు ఇచ్చి పాపులర్ అయ్యాయి. ఈ ఇండస్ట్రీ బిసి ఈ(వెంచర్ కేపిటల్) ఫండ్స్ సహాయంతో 2029లో 3.6 బిలియన్ విలువకు చేరుతుందని అంచనా. ఎంపిఎల్ 2021లో 2.3 బిలియన్ విలువ కలిగి, యూరోప్ లో ఫ్రీ టు ప్లే గేమ్స్, యుఎస్, బ్రెజిల్లో పెయిడ్ గేమ్స్ అందిస్తోంది. గత సంవత్సరం ఎంపిఎల్ భారతీయ ఆదాయం సుమారు ఎస్100
మిలియన్, డ్రీమ్ 11, 8బిలియన్ డాలర్ విలువ కలిగి, ఫాంటసీ క్రికెట్ ఆఫరింగ్ నిలిపివేసింది. ఇతర పేమెంట్ రమ్మీ, పోకర్, యాప్లు కూడా ఆపివేయబడ్డాయి. ఎంపిఎల్ లేఆఫ్స్, ఆన్లైన్ గేమింగ్ నిషేధం వల్ల భారత్లోని వర్క్ ఫోర్స్, మధ్యతరగతి సేలరీ, పర్యావరణ వ్యవస్థ, గేమింగ్ కల్చర్పై పెద్ద ప్రభావం చూపాయి. కానీ ఈ పరిస్థితి పునర్నిర్మాణం, కొత్త అవకాశాలు, అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించి చేయడం వంటి కొత్త దిశలకి కూడా దారితీస్తుంది.

    Read hindi news hindi.vaartha.com

    read also

    https://vaartha.com/railway-board-railway-board-chairman-satish-kumars-tenure-extended-by-one-year/national/539153/

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

    బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

    బీజేపీ మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నది .. డీఎంకే నేత టీఆర్ బాలు

    పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

    పాక్‌లో హిందూ బాలికలే లక్ష్యంగా మతమార్పిడి

    గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

    గాంధీజీ కి నివాళులు  అర్పించిన పుతిన్‌

    ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

    ఈ పరిస్థితికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం.. రాహుల్‌

    20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

    20 ఏళ్లుగా చీకటి గదిలో బందీగా ఉన్న యువతికి విముక్తి

    లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

    లాక్మే సృష్టికర్త సిమోన్ టాటా మృతి

    పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

    పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

    బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

    బిజ్నోర్‌లో పెళ్లి దుర్ఘటన: వధువు అదృశ్యం

    ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

    ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు

    ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

    ఉక్రెయిన్ కంటే నా దేశ భద్రత ముఖ్యం: పుతిన్

    పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

    పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

    వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

    వడ్డీ రేట్లు తగ్గాయి .. మరి EMI పరిస్థితి ఏంటి?

    📢 For Advertisement Booking: 98481 12870