हिन्दी | Epaper
నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Telugu News: Modi-మణిపూర్ కు వరాలజల్లు కురిపించిన ప్రధాని మోదీ

Pooja
Telugu News: Modi-మణిపూర్ కు వరాలజల్లు కురిపించిన ప్రధాని మోదీ

Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మణిపూర్ పర్యటనలో ఉన్నారు. 2023లో మణిపూర్‌లో రెండు తెగల మధ్య జరిగిన అల్లర్ల తర్వాత, రెండేళ్ల క్రితం ఘటన తర్వాత ప్రధాని మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ అల్లర్లలో దాదాపు 250 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ప్రధాని మోదీ పరామర్శించి, వారి పరిస్థితిని పరిశీలించారు.

ప్రధాని మోదీ తన పర్యటనను నేడు మిజోరం నుంచి ప్రారంభించారు. 8,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను(Development projects) ప్రారంభించి, శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బైరాబి సైరాంగ్ కొత్త రైల్వే లైన్ను ప్రారంభించడం, చురచంద్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడం ముఖ్యాంశాలు.

Modi

ఇతర రాష్ట్రాల పర్యటనా ప్రణాళికలు

మోదీ ఈ పర్యటనలో 15వ తేదీ వరకు మిజోరం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ను సందర్శించనున్నారు. గౌహతిలో భూపేన్ హజారికా 100వ జయంతి వేడుకలు, కోల్‌కతాలో జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్-2025ను కూడా ప్రారంభించనున్నారు.

మణిపూర్ అభివృద్ధి, ధైర్యానికి ప్రశంస

చురచంద్‌పూర్‌లో(Churachandpur) ప్రసంగంలో మోదీ మణిపూర్ ధైర్యసాహసాలకు నిలయం అని పేర్కొన్నారు. భారీ వర్షాల మధ్య కూడా కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొత్త రైల్వే లైన్ ప్రారంభం ద్వారా రాష్ట్ర కనెక్టివిటీ మెరుగుపడుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాలను సులభతరం చేస్తాయని ఆయన చెప్పారు.

ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన ఎందుకు ప్రత్యేకం?
2023లో జరిగిన తెగల అల్లర్ల తర్వాత, రెండేళ్లకు మణిపూర్‌లో ప్రధాని మోదీ మొదటిసారి పర్యటిస్తున్నారు.

ఈ పర్యటనలో ముఖ్య ప్రాజెక్టులు ఏమిటి?
8,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు, బైరాబి సైరాంగ్ కొత్త రైల్వే లైన్, చురచంద్‌పూర్ అభివృద్ధి ప్రాజెక్టులు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/modi-prime-minister-modi-launches-historic-project-for-aizawl/national/546569/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సూచనలు

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

ప్రతి హిందువు గుడికి వెళ్లడం అలవర్చుకోవాలి

సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

భగీరత్‌పురలో కలుషిత నీటి కల్లోలం.. 8 మంది మృతి

భగీరత్‌పురలో కలుషిత నీటి కల్లోలం.. 8 మంది మృతి

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

భారత్-పాక్ యుద్ధంలో మా పాత్ర కూడా ఉంది..

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

అయోధ్యలో చంద్రబాబుకు ‘జాతీయ’ నీరాజనం

సంవత్సరాంతంలో బంగారం ధర తగ్గింది, వెండిలోనూ పతనం

సంవత్సరాంతంలో బంగారం ధర తగ్గింది, వెండిలోనూ పతనం

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

📢 For Advertisement Booking: 98481 12870