हिन्दी | Epaper
నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Honeymoon Couple : హనీమూన్ మర్డర్ కేసు పై మేఘాలయ సీఎం ఆగ్రహం

Sudheer
Honeymoon Couple : హనీమూన్ మర్డర్ కేసు పై మేఘాలయ సీఎం ఆగ్రహం

హనీమూన్ మర్డర్ కేసు (Honeymoon Murder Case) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి మేఘాలయ రాష్ట్రానికి అనవసరంగా పరువు నష్టం కలిగేలా ప్రచారం జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా (Chief Minister Conrad Sangma) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి చేసిన నేరానికి మొత్తం రాష్ట్రాన్ని, అక్కడి ప్రజల్ని అప్రతిష్టకు గురిచేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

సమాజాన్ని నిందించడం బాధాకరం

“ఒక సంఘటనను మొత్తం రాష్ట్రం, కమ్యూనిటీపై మోపడం అన్యాయమూ, బాధాకరమూ. ఇది నార్త్ ఈస్ట్ ప్రాంత ప్రజల మనోభావాలను గాయపరుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు మరియు సామాజిక మాధ్యమాల్లో ఈ అంశాన్ని వికృతంగా చిత్రిస్తూ రాష్ట్రాన్ని లాలించేలా వ్యవహరిస్తున్నాయి. బాధ్యతాయుతమైన సంస్థలు ఇలా చేయకూడదు” అని ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.

భవిష్యత్తులో బాధ్యతగా వ్యవహరించాలి – కన్రాడ్ సంగ్మా విజ్ఞప్తి

ఈ తరహా సంఘటనలు ఎక్కడైనా జరగవచ్చు గానీ, దాన్ని ప్రాంతీయ కోణంలో మలచడం అనైతికమని సీఎం పేర్కొన్నారు. “భవిష్యత్తులో మరెక్కడా ఇటువంటి అపార్థాలు తలెత్తకుండా చూడాలి. దేశం అంతటా ప్రజల మధ్య ఐక్యత ఉండాలి. మీడియా, అధికారిక సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి” అంటూ కన్రాడ్ సంగ్మా పిలుపునిచ్చారు.

Read Also : AP News : సాక్షి మీడియాని రద్దు చేయాలి అంటు మహిళలు నిరసన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870