हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Maoists news : ప్రభుత్వ డెడ్‌లైన్‌కు మావోయిస్టుల రివర్స్ వ్యూహం Operation Kagar

Sai Kiran
Maoists news : ప్రభుత్వ డెడ్‌లైన్‌కు మావోయిస్టుల రివర్స్ వ్యూహం  Operation Kagar

Maoists news : దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మార్చి 31 గడువు దగ్గరపడుతుండటంతో అటవీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా బలగాలు చేపట్టిన భారీ స్థాయి చర్యల నేపథ్యంలో తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు ‘రివర్స్ వ్యూహం’ అమలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత కూడా తాము కొనసాగుతున్నామని చూపించడమే లక్ష్యంగా పార్టీ అగ్రనాయకత్వం కొత్త ఎత్తుగడలకు తెరలేపినట్లు సమాచారం.

భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ అడవులను పూర్తిగా జల్లెడ పడుతుండటంతో దళాల భద్రత మావోయిస్టులకు ప్రధాన సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఊహించని ప్రాంతాలకు వెళ్లాలని, అవసరమైతే అడవుల నుంచి బయటికి వచ్చి మైదాన ప్రాంతాల్లోనూ నమ్మకస్తుల సహాయంతో తలదాచుకోవాలని నాయకత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. డెడ్‌లైన్ దాటిన తర్వాత మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించి ప్రభుత్వ లక్ష్యాన్ని విఫలం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

Read Also:  TG: ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దు (Maoists news) ప్రాంతాల్లో మిగిలి ఉన్న కొద్దిమంది మావోయిస్టు దళాలు ప్రస్తుతం సురక్షిత స్థావరాల కోసం వెతుకుతున్నాయి. తెలంగాణకు చెందిన 17 మంది మావోయిస్టుల్లో ఎనిమిది మంది కీలక బాధ్యతల్లో ఉన్నారని సమాచారం. తిప్పిరి తిరుపతి, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య వంటి నేతల ఆధ్వర్యంలో ఈ దళాలు కదులుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

అయితే కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో పెద్ద బృందాలుగా కాకుండా, కొద్దిమంది సభ్యులతోనే రాకపోకలు సాగిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు, కేంద్ర కమిటీలోని తెలంగాణ నేతలు లొంగుబాటుకు సిద్ధంగా లేరన్న సంకేతాలు ఉన్నప్పటికీ, కింది స్థాయి కేడర్‌లో మాత్రం మార్పు కనిపిస్తోంది.

పొరుగు రాష్ట్రాల నుంచి ఎవరైనా లొంగిపోవాలనుకుంటే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించడంతో కొందరు మావోయిస్టులు లొంగుబాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన డీజీపీల సమావేశంలో కూడా ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, మార్చి 31 గడువును కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం–మావోయిస్టుల మధ్య మైండ్ గేమ్ ఉత్కంఠగా కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

ఏఐతో రైల్వేల్లో ఉద్యోగుల పనితీరుపై నిఘా

క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

క్యాబ్‌లోనే చిన్నారిని మర్చిపోయిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

SBIలో 2,273 ఉద్యోగాలు.. రేపటితో గడువు ముగింపు

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్

రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

రాహుల్ గాంధీపై నవజోత్ కౌర్ సిద్ధు ఫైర్

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్‌ను రెచ్చగొట్టేలా ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేటాయింపులు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

రోడ్డు దాటుతున్న బైకర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

ఏఐ సమ్మిట్‌లో గందరగోళం..అశ్విని వైష్ణవ్ క్షమాపణలు

📢 For Advertisement Booking: 98481 12870