हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Breaking News – Montha Toofan Effect: పలు విమాన సర్వీసులు రద్దు

Sudheer
Breaking News – Montha Toofan Effect: పలు విమాన సర్వీసులు రద్దు

మొంథా తుఫాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ విమాన రవాణాపై ప్రభావం చూపింది. విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలకు నేడు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల ఫ్లైట్లు నిలిపివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.

Breaking News – Reels : డిగ్రీ ఉంటేనే ‘రీల్’ చేయాలి..ప్రభుత్వం కొత్త నిబంధన

విజయవాడ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండిగో విమాన సర్వీసులు ఉదయం 10.45 వరకు మాత్రమే నడవనున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే సర్వీసులు పరిమిత స్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. రద్దయిన సర్వీసుల టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేశాయి.

Air India
Air India

అటు విశాఖకు ఢిల్లీ, భువనేశ్వర్, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి వచ్చే విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. తుఫాను ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా వ్యవస్థపై ఇంకా ప్రభావం చూపవచ్చని అంచనా.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య
0:54

సెల్ఫీ వివాదంలో చిక్కుకున్న ఫడ్నవిస్ భార్య

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
2:17

దట్టమైన పొగమంచుతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

“హ్యాపీ న్యూ ఇయర్ 2026” ప్రీపెయిడ్ ప్లాన్లు

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

మెస్సితో హ్యాండ్‌ షేక్‌కి రూ.కోటి?

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

త్వరలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు..ఇవి తప్పని సరి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

రివాల్వర్ తో హెడ్‌మాస్టర్‌ను బెదిరించిన విద్యార్థి

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

భర్త పెత్తనానికి చెక్ పెట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

గోనె సంచిలో యువకుడిని కట్టి కారులో సజీవదహనం..

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య..

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

📢 For Advertisement Booking: 98481 12870