हिन्दी | Epaper

News Telugu: Mallikarjun Kharge: ప్రధాని మోదీపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

Sharanya
News Telugu: Mallikarjun Kharge: ప్రధాని మోదీపై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాబోయే బీహార్ (Bihar)అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ఓట్ల చోరీ చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

News Telugu
News Telugu

పాట్నాలో ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో వ్యాఖ్యలు

బీహార్‌లో విపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ముగింపు సభలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, “ప్రధాని మోదీ(pM Modi)కి చోరీ చేయడం ఒక అలవాటుగా మారింది. ఓట్లను, ప్రజాధనాన్ని దోచుకోవడంలో ఆయనకు అనుభవం ఉంది” అని విమర్శించారు.

అమిత్ షాతో కలిసి ప్రజలను అణచివేస్తున్నారు: హెచ్చరిక

ఖర్గే మాట్లాడుతూ, మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రజలను అణచివేయాలనే యత్నంలో ఉన్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే, బీహార్‌లో ప్రజాస్వామ్య బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎన్డీఏ పాలనకు తెర పడే రోజులు దగ్గరలో

ఎన్డీఏ ఆధ్వర్యంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా, ముఖ్యంగా పేదలు, మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతులకు మేలు చేసేలా ఉంటుందని చెప్పారు.

‘ఓటర్ అధికార్ యాత్ర’ను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, బీహార్ ప్రజలు వెనక్కి తగ్గలేదని ఖర్గే ప్రశంసించారు. ప్రజల మద్దతుతో యాత్ర విజయవంతమైందని పేర్కొన్నారు. ఇది ప్రజల చైతన్యానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

Read hindi news:hindi.vaartha.com

Read also

https://vaartha.com/bandaru-dattatreya-invites-president-to-alay-balay-celebrations/national/539644/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

మోదీ సర్కార్ డబుల్ ధమాకా, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

📢 For Advertisement Booking: 98481 12870