हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Maharashtra: ఘోరం..మద్యం మత్తులో మహిళ కానిస్టేబుల్ పై దాడి చేసిన ఆటో డ్రైవర్

Sharanya
Maharashtra: ఘోరం..మద్యం మత్తులో మహిళ కానిస్టేబుల్ పై దాడి చేసిన ఆటో డ్రైవర్

మహారాష్ట్ర (Maharashtra) లోని సతారా జిల్లాలో మద్యం మత్తులో ఉన్న ఓ ఆటో డ్రైవర్ (Auto driver) అమానుషంగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో జరిమానా తప్పించుకోవడానికి ఆటోను ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్‌ను ఈడ్చుకుంటూ వెళ్ళడం ఆందోళన కలిగించే ఘటనగా మారింది.

ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఘటన

సోమవారం సతారా నగరంలోని ఒక ప్రధాన కూడలిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆటో రిక్షా అక్కడికి రాగానే మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ (Lady Constable Bhagyashree Jadhav) ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, ఆటో డ్రైవర్ దేవ్ రాజ్ కాలే, మద్యం మత్తులో ఉండటంతో ఆదేశాలను పట్టించుకోకుండా ఆటోను నడిపేశాడు.

మహిళా కానిస్టేబుల్ ప్రాణాపాయం

భాగ్యశ్రీ జాదవ్ ఆటోను ఆపేందుకు ముందుకు వెళ్ళిన వేళ, డ్రైవర్ ఆమెను పక్కకు జరగనివ్వకుండా ఈడ్చుకుంటూ కొద్దిదూరం లాగాడు. ఆ దృశ్యం చూసిన స్థానికులు ఆగ్రహించి వెంటనే స్పందించారు.

స్థానికుల ప్రతిస్పందన

ప్రజలు ఆటోను వెంబడించి కొద్దిదూరంలో ఆపేశారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాదారు. తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

కేసు నమోదు చేసిన పోలీసులు

ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు, ఆటో డ్రైవర్ దేవ్ రాజ్ కాలేను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mumbai-rains-heavy-downpour-flights-delayed/national/532415/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

📢 For Advertisement Booking: 98481 12870