हिन्दी | Epaper
ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Karnataka Government : కర్ణాటక ప్రభుత్వానికి చెమటలు పట్టించిన లోకేష్

Sudheer
Karnataka Government : కర్ణాటక ప్రభుత్వానికి చెమటలు పట్టించిన లోకేష్

కర్ణాటక రాష్ట్రం దేవనహళ్లిలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ప్రతిపాదించిన ఏరోస్పేస్ పార్క్
(Aerospace Park) నిర్మాణానికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ రైతుల వ్యతిరేకతతో ఎదురుదెబ్బ తగిలింది. భూసేకరణకు సంబంధించి రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడంతో, ప్రభుత్వం ఆ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ, ఏరోస్పేస్ పార్క్ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామం సోషల్ మీడియా సహా పరిశ్రమ రంగాల్లో చర్చనీయాంశంగా మారింది.

లోకేష్ వ్యూహాత్మక ఆహ్వానం – అనంతపురానికి అవకాశం

ఈ పరిణామంపై వెంటనే ఏపీ ఐటీ మరియు పరిశ్రమల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్పందించారు. కర్ణాటక వెనక్కి తగ్గిన సమయంలో, ఏరోస్పేస్ పరిశ్రమకు అనువైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అందించేందుకు తామంతట తాము సిద్ధంగా ఉన్నామని లోకేష్ వెల్లడించారు. ప్రత్యేకంగా 8000 ఎకరాల భూమి, ఆకర్షణీయమైన పాలసీ, ఉత్తమ ప్రోత్సాహకాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇది బెంగళూరు సమీపంలోనే ఉన్నందున పరిశ్రమలకు వ్యాపారపరమైన లాజిస్టిక్ ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. ఈ ట్వీట్ పరిశ్రమల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించగా, సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కర్ణాటక ప్రభుత్వం క్లారిటీ – పార్క్ ఎక్కడికీ వెళ్లదంటూ హామీ

లోకేష్ ట్వీట్‌కు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సానుకూలంగా స్పందించినా, అనంతరం ఆయన ట్వీట్‌ను తొలగించారు. ఇదిలా ఉంటే, పరిశ్రమలు ఏపీకి తరలిపోతాయన్న ఆందోళన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి స్పందించారు. కర్ణాటక కేవలం భూమిని అందించేదేగాక, దేశంలో నంబర్ 1 ఏరోస్పేస్ & డిఫెన్స్ ఎకోసిస్టమ్‌ను కలిగి ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఏరోస్పేస్ ఉత్పత్తిలో 65% వాటాతో కర్ణాటక ముందంజలో ఉందని తెలిపారు. ఏరోస్పేస్ పార్క్ ఎక్కడికీ వెళ్లదని స్పష్టం చేశారు. అయితే ఈ పరిణామం అనంతపురానికి అభివృద్ధి అవకాశాలను తెరలేపే సూచనలుగా పరిశీలించవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం

జావేద్ అక్తర్ డీప్‌ఫేక్ వీడియోపై ఆగ్రహం | లీగల్ యాక్షన్ హెచ్చరిక

జావేద్ అక్తర్ డీప్‌ఫేక్ వీడియోపై ఆగ్రహం | లీగల్ యాక్షన్ హెచ్చరిక

హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

వర్క్‌–లైఫ్ బ్యాలెన్స్‌పై మంత్రి ఏమన్నారంటే?

వర్క్‌–లైఫ్ బ్యాలెన్స్‌పై మంత్రి ఏమన్నారంటే?

ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

ఇన్‌స్టంట్ డెలివరీ అవసరమా: మాజీ CEO

సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్

సిక్ లీవ్ అడిగిన ఉద్యోగికి షాకిచ్చిన బాస్

సామాజిక సమరసతే భారత సంస్కృతి, మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు BJP, శివసేన మద్దతు…

సామాజిక సమరసతే భారత సంస్కృతి, మోహన్ భాగవత్ వ్యాఖ్యలకు BJP, శివసేన మద్దతు…

గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

గిగ్ వర్కర్లకు 90 రోజుల పని నిబంధన

ఫాస్ట్ ఫుడ్ తిని NEET విద్యార్థిని మృతి | అమ్రోహాలో విషాద ఘటన

ఫాస్ట్ ఫుడ్ తిని NEET విద్యార్థిని మృతి | అమ్రోహాలో విషాద ఘటన

విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

విద్య పేరుతో వేధింపులు..19 ఏళ్ల విద్యార్థి మృతి

బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

బస్సుల్లో సౌకర్యం కంటే భద్రతే ముఖ్యం!

వందే భారత్ స్లీపర్ రైళ్లు, 2026లో మరో 12 రైళ్లు | కోల్‌కతా–గుహవాటి మొదటిది

వందే భారత్ స్లీపర్ రైళ్లు, 2026లో మరో 12 రైళ్లు | కోల్‌కతా–గుహవాటి మొదటిది

📢 For Advertisement Booking: 98481 12870