हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Bihar: బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 13 మంది మృతి

sumalatha chinthakayala
Bihar: బిహార్‌లో పిడుగుల బీభత్సం.. 13 మంది మృతి

Bihar: బిహార్ రాష్ట్రం మరోసారి ప్రకృతి ప్రకోపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున భీకరమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. ఈ విపత్తు కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అయితే, ఈ ప్రకృతి విలయంలో అత్యంత విషాదకరమైన ఘటన పిడుగుపాటు. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పిడుగులు పడి 13 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. క్షణాల వ్యవధిలోనే 13 మంది అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ హృదయ విదారక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

బిహార్‌లో పిడుగుల బీభత్సం 13 మంది

ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు బలయ్యారు

బెగూసరాయ్, దర్భంగా జిల్లాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఈ రెండు జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మంది మృతి చెందడం కలచివేస్తోంది. మధుబని జిల్లాలో విషాదం మరింత తీవ్రంగా ఉంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకూతుళ్లు పిడుగుపాటుకు బలయ్యారు. తండ్రీకూతుళ్లు కళ్లముందే పిడుగుపాటుకు గురై విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమస్తిపుర్ జిల్లాలో కూడా ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురై మరణించారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఇంతమంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి

పిడుగుపాటు కారణంగా ఇంతమంది మరణించడం పట్ల ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. విపత్తు సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870