हिन्दी | Epaper
లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి

Latest Telug News: Aadhaar: ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Vanipushpa
Latest Telug News: Aadhaar: ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

భారతదేశంలో ఆధార్(Aadhaar) ఆధారిత గుర్తింపు పరిశీలనపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, సిమ్ కార్డ్ విక్రేతలు, పీజీ/హాస్టల్ మేనేజ్‌మెంట్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇప్పటి వరకు ఆధార్ కార్డుల భౌతిక ఫోటోకాపీలను సేకరించి నిల్వ చేస్తూ వచ్చాయి. అయితే ఈ విధానం పౌరుల గోప్యతకు పెద్ద ముప్పు అని భావించిన UIDAI, భవిష్యత్తులో పేపర్ ఆధార్ కాపీలు తీసుకోవడం పూర్తిగా నిషేధించడానికి సిద్ధమైంది. ఈ కొత్త నిబంధనను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి PTIకి తెలిపారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) CEO భువనేష్ కుమార్ ప్రకారం.. ఆధార్ యొక్క ఆఫ్‌లైన్ ధృవీకరణను నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న అన్ని సంస్థలు తప్పనిసరిగా UIDAIతో నమోదు కావాల్సి ఉంటుంది.

Read Also: Venkatesh Prasad: KSCA ఎన్నికల్లో వెంకటేశ్ ప్రసాద్ విజయం

Aadhaar
Aadhaar

భౌతిక ఆధార్ ఫోటోకాపీని ఇకపై అడగకూడదు

QR కోడ్, యాప్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను ఉపయోగించేలా మార్పులు చేయాలని అథారిటీ ఇప్పటికే ఒక స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించి ఆమోదించింది. దీనికి సంబంధించిన ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడుతుందని ఆయన వెల్లడించారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత.. హోటళ్లు, ఈవెంట్ హాళ్లు, ఫ్లైట్లు, రిటైల్ అవుట్‌లెట్లు వంటి ప్రదేశాల్లో ఒక వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి భౌతిక ఆధార్ ఫోటోకాపీని ఇకపై అడగకూడదు. దాని బదులు UIDAI అందించే సెక్యూర్ API ద్వారా QR కోడ్ లేదా యాప్ ఆధారిత వెరిఫికేషన్ మాత్రమే అనుమతించబడు తుంది. ఈ మార్పు వెనుక ఉండే ప్రధాన కారణం, కాగిత కాపీల్లో నిల్వ అయ్యే వ్యక్తిగత వివరాలు లీక్ అయ్యే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించడం. కాగితం ఆధారిత ఆధార్ ధృవీకరణను నిరుత్సాహపరచడమే మా లక్ష్యమని UIDAI CEO చెప్పారు.

అమలులోకి రానున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్

కొత్త యాప్-టు-యాప్ సిస్టమ్ సెంట్రల్ డేటాబేస్‌పై ఆధారపడదు, అందుకే సాంకేతిక సమస్యలు వచ్చినా కూడా ధృవీకరణ కొనసాగుతుంది. UIDAI ఒక కొత్త ఆధార్ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ యాప్ ను బీటా టెస్టింగ్ చేస్తోంది. ఈ యాప్‌ను విమానాశ్రయాలు, మద్యం & పొగాకు షాపులు, వయసు ధృవీకరణ అవసరమయ్యే రిటైల్ అవుట్‌లెట్లు, ఈవెంట్ వేదికలు వంటి ప్రదేశాలలో ఉపయోగించవచ్చు. వినియోగదారులు ఈ యాప్ ద్వారా చిరునామా రుజువులు అప్‌డేట్ చేయడమే కాక మొబైల్ ఫోన్ లేని కుటుంబ సభ్యులను కూడా జోడించగలరు. ఈ డిజిటల్ మార్పు, త్వరలో పూర్తిగా అమలులోకి రానున్న డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ (DPDP Act) అమలు ప్రక్రియలో ఒక కీలక దశగా భావిస్తున్నారు. UIDAI ప్రకారం..పేపర్ కాపీలు నిల్వ చేయకపోవడం వల్ల డేటా లీకేజీ ప్రమాదం గణనీయంగా తగ్గిపోతుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరణ | జపాన్‌ను దాటిన భారత్

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

ఇండిగో పైలట్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

అస్సాంలో ఉగ్రకుట్ర భగ్నం: 11 మంది తీవ్రవాదుల అరెస్ట్

మరోసారి ఇండియా – పాక్ మధ్య యుద్ధం ?

మరోసారి ఇండియా – పాక్ మధ్య యుద్ధం ?

పోస్టాఫీసులో రూ.755తో రూ.15 లక్షల ప్రమాద బీమా!

పోస్టాఫీసులో రూ.755తో రూ.15 లక్షల ప్రమాద బీమా!

దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

దట్టమైన పొగమంచుతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ | 128 విమానాలు రద్దు

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్ హాజరు

బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్ హాజరు

రైల్‌వన్‌ యాప్‌లో జనరల్ టికెట్లపై డిస్కౌంట్‌

రైల్‌వన్‌ యాప్‌లో జనరల్ టికెట్లపై డిస్కౌంట్‌

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

పర్యావరణ పరిరక్షణ ఎన్నికల ప్రచారాస్త్రం కావాలి

కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు

కేసు లైంగిక వేధింపుల ఆరోపణల నుంచి విముక్తి | బెంగళూరు కోర్టు తీర్పు

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

భార్యలకు పదవులు, భర్తలకు అధికారాలు!

📢 For Advertisement Booking: 98481 12870