हिन्दी | Epaper
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Jairam Ramesh: ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఏదో లోతైన కారణం ఉండొచ్చు .. జైరాం

Sudha
Jairam Ramesh: ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఏదో లోతైన కారణం ఉండొచ్చు .. జైరాం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నాటికి అనూహ్య పరిణామం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు.ఉదయం వరకు సజావుగా రాజ్యసభని నడిపించిన ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar)గారు, రాత్రికి తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారికి పంపారు. ఈ పరిణామం దేశ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh)స్పందిస్తూ, “ధన్‌ఖడ్ రాజీనామా వెనుక ఏదో లోతైన కారణం ఉండొచ్చు. ఆయన ఆరోగ్యాన్ని కారణంగా చూపించినా, ఇది పూర్తిగా నమ్మశక్యం కాదు” అని వ్యాఖ్యానించారు.

Jairam Ramesh: ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఏదో లోతైన కారణం ఉండొచ్చు .. జైరాం
Jairam Ramesh: ధన్‌ఖడ్‌ రాజీనామా వెనుక ఏదో లోతైన కారణం ఉండొచ్చు .. జైరాం


అనారోగ్య కారణాలతో పదవి నుంచి దిగిపోతున్నట్లు ధన్‌ఖడ్‌ చెప్పినప్పటికీ.. ఆయన రాజీనామాపై ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదో లోతైన కారణం ఉండొచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు బిజినెస్‌ అడ్వైజరీ కమిటీకి ధన్‌ఖడ్‌ అధ్యక్షత వహించినట్లు చెప్పారు. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు సహా పలువురు హాజరైనట్లు తెలిపారు. చర్చ అనంతరం మళ్లీ సాయంత్రం 4:30 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

అనూహ్య రాజీనామా

అయితే, మరోసారి భేటీకి నడ్డా, రిజుజు రాలేదని.. దీంతో సమావేశాన్ని మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు చెప్పారు. ఇంతలోనే ఆయన అనూహ్యంగా రాజీనామా చేశారన్నారు. నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 గంటల మధ్య ఏదో పెద్ద విషయమే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. నడ్డా, రిజుజు ఉద్దేశపూర్వకంగానే ఆ సమావేశానికి హాజరు కాలేదని అన్నారు. ఈ క్రమంలోనే ధన్‌ఖడ్‌ అనూహ్యంగా రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపినట్లు చెప్పారు. ఆరోగ్య కారణాలతోనే పదవి నుంచి దిగిపోతున్నట్లు చెప్పారని.. దాన్ని మనం గౌరవించాలని జైరాం రమేష్‌ (Jairam Ramesh) వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ఆయన రాజీనామా వెనుక ఏదో లోతైన కారణమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

జైరాం రమేష్ ఐఐటికి చెందినవాడా?

జైరామ్ 1975లో IIT బాంబే నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో B. Tech. పట్టభద్రుడయ్యాడు. 1975 మరియు 1977 మధ్య అతను కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలోని హీంజ్ కళాశాలలో చదువుకున్నాడు మరియు పబ్లిక్ పాలసీ మరియు పబ్లిక్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు.

రమేష్ ఎవరు?

చింతకుంట మునుస్వామి రమేష్ భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు వ్యాపారవేత్త. ఆయన బిజెపి నుండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు మరియు ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) కూడా.

Read hindi news: hindi.vaartha.com

Read Also: KA Paul: నిమిష ప్రియ‌ను రక్షించే ప్ర‌య‌త్నం చేస్తున్నా: కేఏ పాల్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870