हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News – Indian Generic Medicine : చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

Sudheer
Breaking News – Indian Generic Medicine : చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

భారత్‌–చైనా సంబంధాలలో కొత్త ఆర్థిక దశ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు భారతీయ ఔషధాలపై కఠిన నియంత్రణలు విధించిన చైనా, ఇటీవల వాటిపై సడలింపులు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా జనరిక్‌ ఔషధాల దిగుమతికి చైనా ఆసక్తి చూపించడం రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల విస్తరణకు సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో భారతీయ ఫార్మా దిగ్గజాలు సిప్లా, నాట్కో, హెటిరో, డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్‌లు పాల్గొని కాంట్రాక్టులు దక్కించుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. చైనా ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులకు ఈ సంస్థలు విస్తృతంగా మందులు సరఫరా చేయనున్నాయి.

Jubilee Hills By Election Exit Poll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందో చెప్పిన ఎగ్జిట్ పోల్స్

భారత్‌–చైనా సంబంధాలలో కొత్త ఆర్థిక దశ ప్రారంభమవుతోంది. ఇప్పటివరకు భారతీయ ఔషధాలపై కఠిన నియంత్రణలు విధించిన చైనా, ఇటీవల వాటిపై సడలింపులు ఇవ్వడం గమనార్హం. ముఖ్యంగా జనరిక్‌ ఔషధాల దిగుమతికి చైనా ఆసక్తి చూపించడం రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాల విస్తరణకు సూచనగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల చైనా ప్రభుత్వం నిర్వహించిన టెండర్‌లో భారతీయ ఫార్మా దిగ్గజాలు సిప్లా, నాట్కో, హెటిరో, డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్‌లు పాల్గొని కాంట్రాక్టులు దక్కించుకోవడం ఈ మార్పుకు నిదర్శనం. చైనా ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రులకు ఈ సంస్థలు విస్తృతంగా మందులు సరఫరా చేయనున్నాయి.

ఈ ఒప్పందం కింద మొదటగా భారతీయ కంపెనీలు “డపాగ్లిఫ్లోజిన్” అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను చైనా మార్కెట్‌కి సరఫరా చేయనున్నాయి. ఈ మందు ప్రపంచవ్యాప్తంగా షుగర్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇతర థెరపీ సెగ్మెంట్లలోని మందులు. ఉదాహరణకు యాంటీబయాటిక్స్‌, యాంటీహైపర్‌టెన్సివ్‌ డ్రగ్స్‌, ఆంకాలజీ మెడిసిన్స్‌ సరఫరా చేయడానికి కూడా భారత కంపెనీలకు అవకాశాలు కల్పించనున్నట్లు సమాచారం. చైనా సాధారణంగా అమెరికా, యూరప్ దేశాల నుండి మందులను దిగుమతి చేసుకునేది. కానీ, భారత జనరిక్ ఔషధాల నాణ్యత, ధర పరంగా అందుబాటు కారణంగా ఇప్పుడు వాటిపైనే దృష్టి సారించింది.

ఫార్మా రంగ నిపుణులు ఈ పరిణామాన్ని భారత ఔషధ పరిశ్రమకు గొప్ప మైలురాయిగా భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచ జనరిక్ మార్కెట్‌లో 20% వాటాను కలిగి ఉంది. చైనా వంటి భారీ జనాభా ఉన్న దేశం భారత ఔషధాలను గుర్తించి ఆమోదించడం, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ప్రతిష్ఠను పెంచుతుందని నిపుణుల అభిప్రాయం. ఇది భవిష్యత్తులో ద్వైపాక్షిక వ్యాపార సంబంధాల బలోపేతానికి దారితీస్తుందని, భారత ఫార్మా రంగం చైనా మార్కెట్లో స్థిరమైన స్థానం పొందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా ఫార్మా ఎగుమతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ఆలోచిస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

📢 For Advertisement Booking: 98481 12870