हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Sonia: న‌రమేధం పట్ల భార‌త్ మౌనంగా వీడాలి .. సోనియా గాంధీ

Sudha
Sonia: న‌రమేధం పట్ల భార‌త్ మౌనంగా వీడాలి .. సోనియా గాంధీ

గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న న‌రమేధం (Humanity)పట్ల భార‌త్ మౌనంగా వీడాల‌ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అన్నారు. భార‌త్ మౌనంగా (India is silent)ఉంటే త‌న స్వ‌రాన్ని కోల్పోవ‌డ‌మే కాదు, విలువ‌ల్ని (values)స‌రెండ‌ర్ చేసిన‌ట్లు అవుతుంద‌ని ఆమె పేర్కొన్నారు.

Sonia Gandhi: న‌రమేధం పట్ల భార‌త్ మౌనంగా వీడాలి .. సోనియా
Sonia Gandhi: న‌రమేధం పట్ల భార‌త్ మౌనంగా వీడాలి .. సోనియా


గాజా, ఇరాన్‌పై ఇజ్రాయిల్ సృష్టిస్తున్న మార‌ణ‌హోమం పట్ల భార‌త్ మౌనంగా ఉండ‌డాన్ని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ త‌ప్పుప‌ట్టారు. భార‌త్ త‌న స్వ‌రాన్ని కోల్పోవ‌డ‌మే కాదు, విలువ‌ల్ని స‌రెండ‌ర్ చేసిన‌ట్లు అవుతుంద‌ని ఆమె పేర్కొన్నారు. ద హిందూ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో సోనియా రాసిన వ్యాసాన్ని ప‌బ్లిష్ చేశారు. పాల‌స్తీనా, ఇజ్రాయిల్ అంశంపై గ‌తంలో కుదిరిన ఒప్పందాన్ని అమ‌లు చేయ‌డంలో కేంద్రంలోని మోదీ స‌ర్కారు విఫ‌ల‌మైన‌ట్లు ఆమె పేర్కొన్నారు.
బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి
భార‌త్ త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయ‌డంలో ఆల‌స్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. ఇప్ప‌టికైనా ఆల‌స్యం కాలేద‌ని, భార‌త్ త‌న నిర్ణ‌యాన్ని స్ప‌ష్టంగా తెలుపాల‌ని, బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, ప‌శ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను త‌గ్గించేందుకు దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని ఆమె త‌న వ్యాసంలో సూచించారు. ప‌శ్చిమాసియా అంశంలో అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ అనుస‌రిస్తున్న విధ్వంస‌క‌ర వైఖ‌రిని ఆమె ఖండించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గాజా మరియు ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యలపై భారత్‌ వైఖరిపై గట్టిగా స్పందించడం రాజకీయ, మానవతా దృష్టికోణాల్లో చర్చకు అంశంగా మారింది.
మౌనం ఒక విధంగా దాడుల్ని సమర్థించడానికే
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ గాజా మరియు ఇరాన్‌పై ఇజ్రాయెల్ చర్యలపై భారత్‌ వైఖరిపై గట్టిగా స్పందించడం రాజకీయ, మానవతా దృష్టికోణాల్లో చర్చకు అంశంగా మారింది. ఇజ్రాయెల్ పాక్షికతతో వ్యవహరించడంపై కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తరచూ విమర్శలు చేస్తున్నాయి. గాజా ఘటనల్లో పౌరుల మరణాలు అధికమవుతుండగా, భారత్‌ గట్టి పేస్ తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సోనియా గాంధీ అభిప్రాయం ప్రకారం, ఇటువంటి విషయాల్లో మౌనం ఒక విధంగా దాడుల్ని సమర్థించడానికే చేరుతుందని భావించాలి. అటువంటి మౌనం భారత చారిత్రక నైతిక స్థాయిని దెబ్బతీస్తుందని ఆమె హెచ్చరించారు.అయితే ఇటీవల విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు రావడం వల్ల ఈ మద్దతు బలహీనపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ వ్యాఖ్యలు భారత్‌ విదేశాంగ విధానంపై దేశీయంగా, అంతర్జాతీయంగా చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మానవతా విలువలపై దేశం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also:Air India: అహ్మదాబాద్ ఘటన ..ముగ్గురిపై వేటుకు సిద్దమైన డీజీసీఏ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

సీనియర్ సిటిజన్లకు ఉపయోగకరమైన రైల్వే ఆటో అప్‌గ్రేడ్ ఫీచర్‌

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

ATS విధానం అమలులోకి తేవాలి – అమిత్ షా

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

📢 For Advertisement Booking: 98481 12870