हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Telugu News: India Post: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

Pooja
Telugu News: India Post: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

దేశంలో తపాలా సేవలు మరింత వేగవంతం కానున్నాయి. భారత తపాలా శాఖ ( India Post) తన సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా, ప్రైవేటు కొరియర్ సర్వీసులకు దీటుగా, కేవలం 24 గంటల్లో దేశంలోని ఏ ప్రాంతానికైనా పార్శిళ్లను చేరవేసే సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) శుక్రవారం వెల్లడించారు.

Read also: Chairman Narayanan: 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం (ISS) సిద్ధం

India Post

24, 48 గంటల డెలివరీ సేవలు:

కేంద్ర మంత్రి సింధియా తెలిపిన వివరాల ప్రకారం:

  • సూపర్ ఫాస్ట్ సేవలు: వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ సూపర్ ఫాస్ట్ డెలివరీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
  • గ్యారెంటీ డెలివరీ: దేశంలోని అన్ని ప్రధాన నగరాలు మరియు రాష్ట్ర రాజధానుల్లో 24 గంటల్లోపు మరియు 48 గంటల్లోపు మెయిల్స్‌ను డెలివరీ చేసే విధంగా హామీతో కూడిన సేవలను ప్రారంభిస్తారు.
    • 24 గంటల స్పీడ్ పోస్ట్: 24 గంటల్లోపు డెలివరీ అయ్యేలా ఈ సేవ ఉంటుంది.
    • 48 గంటల స్పీడ్ పోస్ట్: 48 గంటల్లోపు డెలివరీ అయ్యేలా ఈ సేవ ఉంటుంది.
  • ఈ-కామర్స్ భాగస్వామ్యం: ఈ నూతన విధానంలో ప్రైవేట్ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో కలిసి పనిచేయడానికి కూడా ఇండియన్ పోస్ట్ సిద్ధమవుతోంది.

ఈ చర్యల ద్వారా భారత తపాలా శాఖ (India Post)ప్రజలకు వేగవంతమైన, అత్యంత విశ్వసనీయమైన కొరియర్ సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870