हिन्दी | Epaper
ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

India : 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

Divya Vani M
India : 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది.ఆ సమాధానమే ‘ఆపరేషన్ సింధూర్‘. ఈ ఆపరేషన్‌లో భారత సాయుధ దళాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి.పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)తో పాటు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో 9 కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు.ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులు లక్ష్యంగా మారారు.అందులో సుమారు 80 మంది ముష్కరులు మృతిచెందినట్లు సమాచారం.బహవల్పూర్‌లోని జైషే అధినేత మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది కూడా హతమయ్యారు.ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేన అత్యాధునిక ఆయుధాలను వినియోగించింది.రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా స్కాల్ప్ మరియు హామర్ క్షిపణులను ప్రయోగించారు.స్కాల్ప్ క్షిపణిని ‘స్టార్మ్ షాడో’ అని కూడా పిలుస్తారు.

India 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్
India 9 ఉగ్ర లక్ష్యాలను తుత్తునియలు చేసిన భారత్

ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా పనిచేసే స్టెల్త్ టెక్నాలజీ కలిగినది. 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితంగా ఛేదిస్తుంది.దీనిలో INS, GPS, భూమి సంకేతాల ఆధారంగా నావిగేషన్ వ్యవస్థ ఉంటుంది. లక్ష్యానికి చేరుకున్నప్పుడు, దీని ఇన్‌ఫ్రారెడ్ సీకర్ తేలికగా టార్గెట్‌ను గుర్తిస్తుంది. ఇది గోడల లోపలికీ చొచ్చుకుపోయే శక్తి కలిగిన క్షిపణి.ఆపరేషన్‌లో మరో కీలక హథియార్ హామర్ బాంబ్. ఇది ఫ్రాన్స్ కంపెనీ ‘సఫ్రాన్’ తయారుచేసింది. గ్లైడ్ బాంబ్‌గా పేరుగాంచిన ఈ ఆయుధం 70 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించవచ్చు.హామర్ 250, 500 లేదా 1000 కిలోల వార్ హెడ్‌తో వస్తుంది. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పనిచేస్తుంది. దాన్ని అడ్డుకోవడం శత్రువులకు చాల కష్టం.గట్టిపడిన భవనాల్లోకి సైతం చొచ్చుకుపోయే సామర్థ్యం దీని ప్రత్యేకత. భారత్ ఈ బాంబుతో జైషే మరియు లష్కరే స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది.ఈ దాడులతో భారత్ తీవ్రమైన హెచ్చరిక పంపింది. ఉగ్రవాదం ఎక్కడ నుంచి వచ్చినా, దానికి గట్టి సమాధానం ఇస్తామని తెలిపింది.

Read Also : మోదీని భారత్ ను అంతం చేస్తాం: మసూద్ అజహర్ చూస్తాం చేస్తాం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

చనిపోయిన భిక్షగాడి వద్ద లక్షల నగదు , కేరళలో షాకింగ్ ఘటన

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఈడీ దాడులు, వ్యూహాల దొంగతనం ఆరోపణలు, మమతా బెనర్జీ వర్సెస్ కేంద్రం

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

ఉరిశిక్షలతో మసకబారుతున్న సౌదీ ప్రతిష్ట

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

కొత్త సుంకాలు ‘పొగాకు’ను ఆపగలవా?

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

రాజద్రోహం కేసులో యువకుడికి హైకోర్టు బెయిల్

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

అమెరికాలో యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న డాక్టర్ టీనా షా

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

ట్రాన్స్‌జెండర్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ కీలక వెసులుబాటు

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.. షేక్‌ హసీనా

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ కన్నుమూత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

ED రైడ్స్.. ఐప్యాక్ వ్యవస్థాపకుడి ఇంటికి CM మమత

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

జనవరిలో భారీగా తొలగింపులు నిజమేనా?

📢 For Advertisement Booking: 98481 12870