हिन्दी | Epaper
ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు ఏనుగుల గుంపును ఢీకొట్టిన రాజధాని .. పట్టాలు తప్పిన బోగీలు డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో మార్పులు చేసిన ఆర్‌బీఐ ఐదుగురు చిన్నారులకు హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ ఢిల్లీ పేలుళ్ల కేసులో షాకింగ్ ట్విస్ట్ హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు

AI tools ban India : AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్?…

Sai Kiran
AI tools ban India : AI టూల్స్‌పై కేంద్రం సంచలన హెచ్చరిక.. చాట్‌జీపీటీకి బ్రేక్?…

AI tools ban India : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్‌జీపీటీ, జెమినై వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ టూల్స్ వాడటం వల్ల దేశ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఇటీవలి కాలంలో ఏఐ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది. దాదాపు అన్ని రంగాల్లో జెమినై, చాట్‌జీపీటీ వంటి టూల్స్ విస్తృతంగా వాడుతున్నారు. అయితే కొందరు కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని కూడా ఈ ఏఐ టూల్స్ ద్వారా షేర్ చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం.

Read Also: Bigg Boss 9: గ్రాండ్ ఫినాలే ప్రోమో విడుదల

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు, (AI tools ban India) ఇతర కీలక సమాచారం ఏఐ టూల్స్ ద్వారా విదేశాలకు చేరే అవకాశం ఉందని కేంద్రమంత్రి జితిన్ ప్రసాద రాజ్యసభలో వెల్లడించారు. ఈ పరిస్థితి దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చని ఆయన హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో ఏఐ టూల్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాట్‌జీపీటీతో పాటు ఇతర ఏఐ టూల్స్‌ను వాడకూడదంటూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పైరేటెడ్ యాప్స్ వాడితే డేటాకు ముప్పు

పైరేటెడ్ యాప్స్ వాడితే డేటాకు ముప్పు

హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

హైదరాబాద్‌లో రాజకీయ ప్రముఖులతో రాష్ట్రపతి ఎట్ హోం వేడుక

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

అస్సాం అంశంపై మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్

అస్సాం అంశంపై మోదీ ఆరోపణలకు ఖర్గే కౌంటర్

రాష్ట్రపతి ఆమోదంతో VB-G RAM G బిల్లు చట్టం

రాష్ట్రపతి ఆమోదంతో VB-G RAM G బిల్లు చట్టం

VB-G RAM G బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

VB-G RAM G బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

ప్రమాదకరంగా స్టంట్..ప్రాణాలు పోతున్న మారని యువత

ప్రమాదకరంగా స్టంట్..ప్రాణాలు పోతున్న మారని యువత

బెంగాల్ సింగర్‌కు వేధింపులు

బెంగాల్ సింగర్‌కు వేధింపులు

రైలు ఛార్జీల్లో పెంపు.. ఈనెల 26 నుంచి కొత్త ధరలు అమలు

రైలు ఛార్జీల్లో పెంపు.. ఈనెల 26 నుంచి కొత్త ధరలు అమలు

భారతదేశంలో 5,149 ‘ఘోస్ట్ స్కూల్స్’ – పిల్లలు లేని ప్రభుత్వ పాఠశాలలు

భారతదేశంలో 5,149 ‘ఘోస్ట్ స్కూల్స్’ – పిల్లలు లేని ప్రభుత్వ పాఠశాలలు

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్..

కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్..

బురఖా వివాదం: నితీష్ కుమార్ చర్యపై దేశవ్యాప్తంగా చర్చ
1:47

బురఖా వివాదం: నితీష్ కుమార్ చర్యపై దేశవ్యాప్తంగా చర్చ

📢 For Advertisement Booking: 98481 12870