हिन्दी | Epaper
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! బంగారం, వెండి షాక్ పెరుగుదల! స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Telugu News: Gujarat: పాపం.. గేద పాలు తాగిన వారందరూ టీకాల కోసం పరుగో.. పరుగు

Sushmitha
Telugu News: Gujarat: పాపం.. గేద పాలు తాగిన వారందరూ టీకాల కోసం పరుగో.. పరుగు

ఇటీవల గుజరాత్(Gujarat) రాష్ట్రం భరూచ్ లోని అమోద్ తాలూకా కోబ్లాలో ఓ ప్రత్యేకమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో నవంబర్ 8న ఓ గేదె పాలు తాగిన తర్వాత, గ్రామస్తులు టీకాలు వేయించుకునేందుకు పరుగులు పెట్టారు. దీనికి కారణం దాదాపు ఏడాదికిందట గ్రామంలో పాలిచ్చే గేదెను కుక్క కరిచిందని, తర్వాత ఆ గేదెకు రేబిస్ లక్షణాలు కనిపించడంతో, ఆ గేదె(buffalo) పాలు తాగిన గ్రామస్తులు రేబిస్ టీకాలు వేయించుకున్నారు. మరోపక్క గేదె యజమాని, ఆయన కుటుంబం కూడా అమోద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రేబిస్ వ్యాక్సీన్ వేయించారు. 

తరువాత, ఆ పాలు వినియోగించినవారికి, గేదె పాలతో తయారు చేసిన జున్ను తిన్న వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. రేబీస్ సోకిన గేదెపాలు తాగామనే భయంతో గ్రామస్తులలో చాలామంది డాక్టర్ సలహా మేరకు ఆమోద్ సామాజిక ఆరోగ్యకేంద్రం ముందు టీకాలు వేసుకోవడానికి బారులు తీరారు. ఇప్పటివరకు 39 మందికి రేబిస్ టీకాలు వేశారు.

Read Also: TTD: కల్తీనెయ్యి వ్యవహారం – మాజీ చైర్మన్ వైవి నోరువిప్పితే ఏం జరుగుతుందో?

Gujarat
Gujarat

డాక్టర్లు దీనిపై ఏమంటున్నారు?

రేబీస్ ఓ ప్రమాదకరమైన వైరస్. ఇది జంతువులు కరవడం లేదా దాని లాలాజలం మానవ శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఈ వైరస్(Virus) మానవ నాడీ వ్యవస్థకు ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. దీంతో కోట్లాలోని మిగతా ప్రజలు కూడా వీలైనంత త్వరగా యాంటీ-రేబిస్ వ్యాక్సీన్ తీసుకోవాలని ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. గ్రామస్తులకు రేబిస్ వ్యాక్సీన్(Rabies vaccine) బూస్టర్ డోస్ ఇచ్చినట్లు సామాజికఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870