हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట ఘటనలో నలుగురికి రిమాండ్

Sudheer
Bengaluru Stampede : బెంగళూరు తొక్కిసలాట ఘటనలో నలుగురికి రిమాండ్

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దురదృష్టకర తొక్కిసలాట (Bengaluru Stampede ) ఘటనపై విచారణ కొనసాగుతుండగా, కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు నలుగురిని అరెస్ట్ (Arrest) చేశారు. వీరిని ప్రత్యేక సెషన్స్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం న్యాయమూర్తి 14 రోజుల న్యాయహిరాసత విధించారు.

రిమాండ్ వారిలో

రిమాండ్‌కు పంపించబడిన నిందితులలో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ఉన్నారు. ఆయనతో పాటు DNA ఎంటర్‌టైన్మెంట్ సంస్థకు చెందిన మరో ముగ్గురు సభ్యులు కూడా ఉన్నారు. వీరిపై తగిన అనుమతులు లేకుండానే ఈవెంట్ నిర్వహించడం, భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం, భారీ జనాన్ని నియంత్రించడంలో వైఫల్యం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఘటన తీవ్రరూపం దాల్చి, 11 మంది అమాయకుల ప్రాణాలు పోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన

ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని ఇప్పటికే విచారణకు ఆదేశించింది. విచారణ ముగిసే వరకు మరిన్ని అరెస్టులు జరగే అవకాశం ఉందని సమాచారం.

Read Also : Bengaluru Stampede : సీఎం సెక్రటరీ తొలగింపు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870