हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Seven Hills Express : సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

Divya Vani M
Seven Hills Express : సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు..

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు (From Tirupati to Secunderabad) వెళ్లుతున్న సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం రాత్రి భారీ ప్రమాదం తప్పింది. రైలు ఏపీ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మండలంలో చిగిచెర్ల వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో నిండిన రైల్లో మంటలు రావడం చూసి అందరూ ఉలిక్కిపడ్డారు.

బోగీలో మంటలు – ప్రయాణికుల్లో భయాందోళనలు

12769 సెవెన్ హిల్స్ ఎక్స్‌ప్రెస్ (12769 Seven Hills Express) రాత్రి 8:55కి తిరుపతి నుంచి బయలుదేరింది. చిగిచెర్ల స్టేషన్ సమీపంలో బోగీ చక్రాల వద్ద బ్రేక్ బైండింగ్ వల్ల మంటలు చెలరేగాయి. పొగలు కనిపించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది.రైలు వెనుక భాగంలో ఉన్న గార్డు ప్రయాణికుల అరుపులు విని వెంటనే స్పందించారు. లోకో పైలట్‌కు సమాచారం అందించారు. లోకో పైలట్ రైలు ఆపిన తర్వాత గార్డు, సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో తీసుకున్న చర్యలతో ప్రమాదం తప్పింది.

అరగంటకు పైగా నిలిచిన రైలు

ఈ సంఘటన కారణంగా రైలు చిగిచెర్ల వద్ద సుమారు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. సాంకేతిక బృందం తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడంతో, రైలు మళ్లీ సికింద్రాబాద్ దిశగా సాగింది. ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోవడం గమనార్హం.ఈ ఘటనపై రైల్వే శాఖ సీరియస్‌గా స్పందించింది. కారణాలపై విచారణ ప్రారంభించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Read Also : Chandrababu Naidu : కార్యకర్తలు అలిగే పరిస్థితి రానివ్వనన్న చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..

100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్‌లో 5 లక్షల ఇండియన్ విద్యార్థులు

పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్‌లో 5 లక్షల ఇండియన్ విద్యార్థులు

📢 For Advertisement Booking: 98481 12870