हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Fire Accident : ఢిల్లీ సీసీఎస్‌ భవన్‌లో మంటలు

Sudheer
Fire Accident : ఢిల్లీ సీసీఎస్‌ భవన్‌లో మంటలు

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో మరోసారి అగ్నిప్రమాదం భయానక దృశ్యాల్ని సృష్టించింది. శనివారం ఉదయం జన్‌పథ్ రోడ్డులోని కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (CCS) భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 13 ఫైరింజన్లు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రాణనష్టంపై స్పష్టత లేదు

ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మంటలు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యాయన్న విషయమై విచారణ కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్లు అధికారికంగా తెలియరాలేదు. ప్రస్తుతానికి అప్రమత్తంగా వ్యవహరిస్తూ సిబ్బందిని భద్రతగా బయటకు తరలించినట్టు సమాచారం.

వరుస అగ్నిప్రమాదాలు ఆందోళనకరం

ఇటీవల ఢిల్లీలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు ప్రజల్లో ఆందోళనకు దారి తీస్తున్నాయి. నివాస ప్రాంతాల్లోనూ, వాణిజ్య భవనాల్లోనూ తరచూ మంటలు చెలరేగుతున్నాయి. ఇటీవలే ద్వారకా ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఘటనలో తండ్రి, ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం కలిగించింది. ఈ నేపథ్యంలో భద్రతాపరమైన చర్యలు మరింత కఠినంగా ఉండాలని, అధికార యంత్రాంగం మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also : Youth : యువత క్రీడల్లో రాణించాలి – ఎమ్మెల్యే వేముల వీరేశం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870