हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Family Benefit Scheme: పెద్ద దిక్కు చనిపోతే రూ 20 వేల ఆర్థిక చేయూత

Tejaswini Y
Family Benefit Scheme: పెద్ద దిక్కు చనిపోతే రూ 20 వేల ఆర్థిక చేయూత

పేద కుటుంబాలకు ఆపద వేళ ఆర్థిక సహాయం(Family Benefit Scheme) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) ఎంతో ఉపయుక్తంగా నిలుస్తోంది. కుటుంబంలో ఆదారమైన వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబం తీవ్ర మానసిక, ఆర్థిక సంక్షోభంలో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో కనీసం కొంత ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.20 వేలు నుంచి రూ.40 వేలు వరకు ఆర్థిక సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ముఖ్యంగా వితంతువు లేదా అవివాహిత కుమార్తె పేరు మీద ఈ సాయం అందజేస్తారు.

అర్హతలు

  1. కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో ఉండి అనుకోని ప్రమాదం వల్ల మరణించినప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  2. కుటుంబం బీపీఎల్ (పేదల జాబితా)లో ఉండాలి.

Read Also: Boat Trip: నాగార్జునసాగర్–శ్రీశైలం లాంచ్ ప్రయాణం పునఃప్రారంభం

Financial assistance of Rs 20,000 in case of death of a senior citizen

దరఖాస్తు విధానం

అర్హులైన వారు అవసరమైన పత్రాలతో కలిసి తమ మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తును సమర్పించాలి. తహసీల్దార్ పరిశీలన తర్వాత దరఖాస్తు సంబంధిత ఉన్నతాధికారులకు పంపబడుతుంది.

అవసరమైన పత్రాలు

  1. అప్లికేషన్ ఫారం
  2. తెల్ల రేషన్‌కార్డు
  3. ఆధార్ కార్డు
  4. ఆదాయ ధ్రువీకరణ పత్రం
  5. మరణ ధ్రువీకరణ పత్రం
  6. బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ జిరాక్స్
  7. సెల్ఫ్ అఫిడవిట్
  8. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870