हिन्दी | Epaper
అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

e-passport : దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్ లాంచ్‌…

Divya Vani M
e-passport : దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్ లాంచ్‌…

ఈ-పాస్‌పోర్ట్ ఎప్పుడో వచ్చిన విషయమే. కానీ, ఇప్పుడు పూర్తిగా అమలు దశలోకి వచ్చింది. గతేడాది ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) 2.0లో ఇది భాగం.ఇందులో భాగంగా దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఈ-పాస్‌పోర్టుల పైలట్ జారీ ఇప్పటికే జరుగుతోంది. ఇందులో హైదరాబాద్, చెన్నై, రాంచీ, జమ్మూ, జైపూర్, సూరత్, అమృత్‌సర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, గోవా, రాయ్‌పూర్, సిమ్లా నగరాలు ఉన్నాయి.

e passport దేశవ్యాప్తంగా ఈ పాస్‌పోర్ట్ లాంచ్‌...
e passport దేశవ్యాప్తంగా ఈ పాస్‌పోర్ట్ లాంచ్‌…

చెన్నై ముందడుగు వేసింది

చెన్నై ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఈ సేవలను మార్చిలో ప్రారంభించింది. ఒక్క తమిళనాడులోనే మార్చి 22 వరకు 20,729 ఈ-పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఇది ప్రజల స్పందనను స్పష్టంగా చూపిస్తోంది.

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి?

ఈ-పాస్‌పోర్ట్ సాధారణ పాస్‌పోర్ట్‌లా కాకుండా స్మార్ట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. దీని కవర్‌లో చిన్న RF (రేడియో ఫ్రీక్వెన్సీ) చిప్ ఉంటుంది. ఆ చిప్‌లో వ్యక్తిగత biodata, బయోమెట్రిక్ వివరాలు ఉంటాయి.ఈ చిప్ కారణంగా వేరిఫికేషన్ వేగంగా జరుగుతుంది. ప్రయాణ సమయంలో భద్రతా తనిఖీలు త్వరగా పూర్తవుతాయి. అంతేకాక, ఆర్‌ఎఫ్‌ఐడీ చిప్ వల్ల మిమ్మల్ని సులభంగా గుర్తించవచ్చు.

ప్రత్యేక గుర్తింపు ఎలా?

e-passport ముందు భాగంలో బంగారు రంగులో ఉన్న చిన్న చిహ్నం ఉంటుంది. అదే ఈ-పాస్‌పోర్ట్ గుర్తింపు. ఇది సాధారణ పాస్‌పోర్ట్‌తో తేడా చూపిస్తుంది.చిప్‌లోని డేటా సున్నితమైనది కావడంతో, దీన్ని పీకేఐ (Public Key Infrastructure) ఎన్‌క్రిప్షన్‌తో భద్రపరుస్తున్నారు. ఇది డేటా లీక్‌ అవకుండా కాపాడుతుంది.ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది. గడువు ముగిసే వరకూ దాన్ని ఉపయోగించవచ్చు. తప్పనిసరిగా ఈ-పాస్‌పోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా స్వచ్ఛందమే.ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా సాగుతున్న ఈ సేవలు త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం ఇప్పటికే భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అన్ని నగరాల్లో ఈ-పాస్‌పోర్ట్ సౌకర్యం ప్రారంభమయ్యే రోజూ దూరం కాదు.

Read Also : Maoist encounter : కీలక ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని.. 1947 తర్వాత తొలిసారి!

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్‌పై ప్రభుత్వ నియంత్రణ

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

నాయుడుపేటలో రూ. 3,538 కోట్లతో సోలార్ ప్లాంట్: వెబ్‌సోల్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

బడ్జెట్​లో గణాంకాల గారడీ వద్దు: జైరాం రమేష్

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

శబరిమలలో మకరజ్యోతి దర్శన వేళ ఆంక్షలు

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా?

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు
3:59

భారీ అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, 9 మంది గల్లంతు

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

అమెరికాకు భారత్ అత్యంత కీలక భాగస్వామి: సెర్గియో గోర్

📢 For Advertisement Booking: 98481 12870