ధర్మేంద్ర(Dharmendra) వ్యక్తిగత జీవితం తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 1954లో, కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆయన ప్రకాశ్ కౌర్(Prakash Kaur)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ దంపతులకు సన్నీ డియోల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ బాలీవుడ్ నటులతో పాటు విజేత, అజీత అనే నలుగురు పిల్లలు ఉన్నారు.
Read Also: Dharamendra: లెజెండ్ ధర్మేంద్ర ఇక లేరు!

అనంతరం, 1980లో సహనటి హేమ మాలినిని రెండో భార్యగా వివాహం చేసుకున్నారు. హేమ–ధర్మేంద్ర దంపతులకు ఈషా డియోల్, అహనా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు జన్మించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: