हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Telugu News: Dharmendra: కోట్లాది మంది హృదయాలను దోచిన ధర్మేంద్ర నటన

Sushmitha
Telugu News: Dharmendra: కోట్లాది మంది హృదయాలను దోచిన ధర్మేంద్ర నటన

ఆరు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో (film industry) నటిస్తూ కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయస్సు లోనూ తన సినిమాల పట్ల ఉన్న ప్రేమను తగ్గించుకోలేదు.డిసెంబరు 8న 90వ ఏట అడుగుపెట్టబోతున్న సమయంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం అభిమానులు మరింత విచారంలో మునిగిపోయారు. 

 Read Also: AP: ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై అధికారులతో చంద్రబాబు సమీక్ష

Dharmendra
Dharmendra’s acting has won the hearts of millions

ధర్మేంద్ర (Dharmendra) కీలక పాత్ర పోషించిన ‘ఇస్కీస్’ సినిమా డిసెంబరు 25న విడుదలకు సిద్ధంగా ఉంది. పరమవీర చక్ర గ్రహిత అరుణ్ ఖేతర్ పాల్ బయోపిక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ధర్మేంద్ర, ఖేతర్ పాల్ తండ్రి పాత్రను పోషించారు. ఆయన చివరగా నటించిన ఈ సినిమా ఇప్పుడు భావోద్వేగాలకు కేంద్రబిందువైంది.

సూప్ హిట్ కొట్టిన సినిమాలు

ధర్మేంద్ర బాలీవుడ్ లో ‘హీ మాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా, మాస్ హీరోగా, చాక్లెట్ బాయ్గా, యాక్షన్ స్టార్గా అనేక రూపాల్లో ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘షోలే’, సత్యకామ్, చుప్ చప్ కే, సీతా ఔర్ గీతా, యాదోన్ కీ బారత్, రజియా సుల్తాన్, ధర్మ్ వీర్ వంటి చిత్రాలతో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గౌరవం దక్కింది. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత నిలకడైన కెరీర్ సాగించిన నటుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. 1960లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ధర్మేంద్ర 2025 వరకు సినిమాలో చురుకుగా కొనసాగడం అరుదైన ఘనతగా చెప్పుకోవాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

జెన్ జీ జీవనశైలి మార్పులతో ఆల్కహాల్ పరిశ్రమకు భారీ దెబ్బ

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

CPR చేసి చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

బెంగళూరు-చెన్నై.. కేవలం 2 గంటల్లోనే!

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

ఢిల్లీ–మీరట్ ప్రయాణ సమయం 3 గంటల నుంచి 58 నిమిషాలే

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

వందే భారత్ ఢీకొని ఒకే కుటుంబం మృతి

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

నావల్లే అక్రమ వలసలు తగ్గాయి: ట్రంప్

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

ఇండస్ చాట్ యాప్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఇవే

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

భారత్- పాక్ యుద్ధాన్ని అపా..లేకపోతే 35 మిలియన్లు చనిపోయేవారు: ట్రంప్

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఇజ్రాయెల్‌లో మోదీ మేనియా.. ‘నమస్తే’ అంటూ స్వాగతం పలికిన టాప్ పత్రిక

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

ఐటీ రంగంలో ముంచుకొస్తున్న ముప్పు!

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

కేరళకు ఓకే.. బెంగాల్‌కు ఎందుకు కాదు? మమత ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870