हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Republic Day 2026 : రిపబ్లిక్ డే వేళ 10వేల కిలోల పేలుడు పదార్థాలు లభ్యం..ఎవరి పని ఇది ?

Sudheer
Republic Day 2026 : రిపబ్లిక్ డే వేళ 10వేల కిలోల పేలుడు పదార్థాలు లభ్యం..ఎవరి పని ఇది ?

రిపబ్లిక్ డే వేడుకలకు ముందు రాజస్థాన్‌లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నాగౌర్ జిల్లాలోని హార్సౌర్ ప్రాంతంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌పై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించగా, అక్కడ నిల్వ ఉంచిన 10,000 కిలోల అమ్మోనియం నైట్రేట్ బ్యాగులను, పెద్ద సంఖ్యలో డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవానికి కొద్ది గంటల ముందే ఇంత భారీ స్థాయిలో పేలుడు సామాగ్రి దొరకడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భద్రతా పరంగా అత్యంత కీలకమైన ఈ సమయంలో ఈ ఘటన బయటపడటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Padma Sri Awards 2026: తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు అందుకున్న వారు వీరే

ఈ కేసులో పోలీసులు సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అతనికి గతంలోనే క్రిమినల్ రికార్డు ఉన్నట్లు తేలింది. ఇంత భారీ పరిమాణంలో అమ్మోనియం నైట్రేట్‌ను ఒక ఫామ్‌హౌస్‌లో ఎందుకు నిల్వ చేశారనే దానిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. సాధారణంగా మైనింగ్ పనులకు అమ్మోనియం నైట్రేట్ వాడుతుంటారు, కానీ దానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా? లేక ఏదైనా విద్రోహ చర్యలకు ప్లాన్ చేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

ముఖ్యంగా సులేమాన్ ఖాన్‌కు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలతో లేదా నిషేధిత సంస్థలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై పోలీసులు దృష్టి సారించారు. నిందితుడి కాల్ డేటా మరియు బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజస్థాన్‌తో పాటు ఢిల్లీ వంటి పొరుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో, ఈ పేలుడు పదార్థాల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ఘటనతో సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను మరింత కఠినతరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870