हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Latest news: Delhi: ఢిల్లీలో వాహనాలకు నో ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే?

Saritha
Latest news: Delhi: ఢిల్లీలో వాహనాలకు నో ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని(Delhi) అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. నవంబరు 1వ తేదీ నుంచి ఢిల్లీలో రిజిస్టరైన, ‘బిఎస్-6’ ఉద్గార ప్రమాణాలకు లోబడి లేని కమర్షియల్ వాహనాల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలో ప్రతి సంవత్సరం శీతాకాలం సమీపించేకొద్దీ గాలి నాణ్యత గణనీయంగా పడిపోతుంది. వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు, ముఖ్యంగా పాత డీజిల్ ట్రక్కుల కాలుష్యం దీనికి ప్రధాన కారణాలలో ఒకటిగా తేలింది. ఈ నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్, దాని పరిసర ప్రాంతాల ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ (సిఎఅఎం) కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుత తర్వాత ఢిల్లీలో మరింత కాలుష్యం(Pollution)పెరిగింది. దీంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇక శీతాకాలంలో ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. 

Read also: భారీ వర్షాలకు ఇండ్లలోకి చేరుతున్న పాములు

Delhi
Delhi: ఢిల్లీలో వాహనాలకు నో ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే?

కొన్ని వాహనాలకు మినహాయింపు

నవంబరు 1 నుండి అమలులోకి వచ్చే ఈ నిషేధం కేవలం ఢిల్లీలో(Delhi) రిజిస్టర్ అయిన, బిఎస్-6 ప్రమాణాలు పాటించని వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే, కొన్ని రకాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న డీజిల్ వాహనాలు, సిఎన్జి, ఎల్ ఎల్ జీ గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్ నడిచే ట్రాన్స్ పోర్ట్ వాహనాలు, బిఎస్-6 వాహనాలకు తాత్కాలిక ఉపశమనం తాత్కాలిక చర్యగా, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన బిఎస్-6 ప్రమాణాలకు లోబడి ఉన్న వాణిజ్య సరుకు రవాణా వాహనాలను అక్టోబరు 31, 2025 వరకు ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఈ గడువు తర్వాత అవి కూడా పూర్తిగా నిషేధానికి లోబడి ఉంటాయి. పాత వాహనాలను మార్చుకోవడానికి లేదా బిఎస్-6 ప్రమాణాలకు అప్ గ్రేడ చేసుకోవడానికి వీలుగా ఈ సమయాన్ని ఇచ్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

ఏఐ ప్రభావం భయం, 18 నెలల్లో లక్షల ఉద్యోగాలు మాయం?

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

దేశంలో విభిన్న వాతావరణం, ఉత్తరానికి వేడి, దక్షిణానికి వర్షం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షలు, కేంద్రం కొత్త రహత్ పథకం

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: డీఎంకే – డీఎండీకే పొత్తు ఖరారు

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..ఐదుగురు మావోయిస్టు నేతల మృతి

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

స్థానిక సమస్యల పరిష్కారం పంచాయతీ రాజ్ లక్ష్యం

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

ఇల్లు కొంటున్నారా అయితే మీ పీఎఫ్ బ్యాలెన్స్ తీసుకోవచ్చు..ఆ నియమాలు ఏంటి?

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

వాషింగ్టన్ డీసీ మేయర్‌ రేసులో భారతీయ మహిళ

📢 For Advertisement Booking: 98481 12870