हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Delhi Pollution: వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Rajitha
Delhi Pollution: వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం విషయంలో 2025 సంవత్సరం ఒక సానుకూల మలుపుగా నిలిచింది. గత ఏడేళ్లలో రెండో అత్యుత్తమ గాలి నాణ్యతను ఢిల్లీ నమోదు చేసింది. కోవిడ్ లాక్‌డౌన్‌లు అమలైన 2020ను మినహాయిస్తే, సాధారణ పరిస్థితుల్లో ఇంత మెరుగైన గాలి నాణ్యత రావడం ఇదే మొదటిసారి. అధికారిక గణాంకాల ప్రకారం, 2025లో మొత్తం 79 రోజులు గాలి నాణ్యత ‘మంచి’ మరియు ‘సంతృప్తికర’ కేటగిరీల్లో నమోదయ్యాయి.

Read also: Delhi Crime: లిఫ్ట్ ఇచ్చి.. వ్యాన్‌లో అత్యాచారం

Delhi Pollution

Delhi Pollution

ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలే ఈ మార్పుకు ప్రధాన కారణం. వాహనాల ఉద్గారాల నియంత్రణ, పరిశ్రమలపై పర్యవేక్షణ, నిర్మాణ పనులపై ఆంక్షలు వంటి చర్యలు ఫలితాలనిచ్చాయి. 2025లో ఢిల్లీ సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 201గా నమోదైంది. ఇది 2024లో 209గా, 2018లో 225గా ఉండటంతో పోలిస్తే గణనీయమైన మెరుగుదలగా అధికారులు పేర్కొన్నారు.

ప్రమాదకరమైన పీఎం 2.5, పీఎం 10 కాలుష్య కణాల స్థాయిలు కూడా ఏడేళ్ల కనిష్ఠానికి తగ్గాయి. డిసెంబర్ నెలలో కొంతకాలం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, వార్షిక సగటుపై పెద్దగా ప్రభావం పడలేదు. మరో విశేషం ఏమిటంటే, 2025లో ‘తీవ్రమైన’ కాలుష్యపు రోజులు కేవలం 8 మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలు చూస్తే, కొనసాగుతున్న కఠిన విధానాలతో రాబోయే సంవత్సరాల్లో ఢిల్లీ గాలి నాణ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870