हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

CPI Narayana: తవ్వేకొద్దీ బయటపడుతున్న ఎముకలు అది దేవస్థానం కాదు .. శ్మశానమే?

Anusha
CPI Narayana: తవ్వేకొద్దీ బయటపడుతున్న ఎముకలు అది దేవస్థానం కాదు .. శ్మశానమే?

ధర్మస్థళ (Dharamsthala) లో చోటుచేసుకున్న మిస్టరీ హత్యలు ప్రస్తుతం రాష్ట్రం, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ప్రదేశంలో ఇటువంటి ఘోరమైన సంఘటనలు వెలుగులోకి రావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ విషయంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, గత కొన్నేళ్లుగా దాదాపు 500 మంది యువతులు, మహిళలు లైంగిక దాడికి గురై, అనంతరం హత్య చేయబడి పూడ్చిపెట్టబడ్డారు. ఈ మానవత్వాన్ని సిగ్గు పడే విధమైన ఘటనలు వెలుగులోకి రావడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది.నారాయణ (CPI Narayana) మాట్లాడుతూ, ధర్మస్థళ ట్రస్ట్ పూర్తిగా ఒకే కుటుంబం ఆధీనంలో ఉందని, ప్రతి సంవత్సరం ఈ ట్రస్ట్ కు సుమారు రూ. 100 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు.

CPI Narayana
CPI Narayana

ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని

అయితే, ఈ ఆదాయాన్ని ధార్మిక, సామాజిక కార్యక్రమాలకు వినియోగించాల్సిన బదులు, అక్రమ కార్యకలాపాలకు దారి తీస్తున్నారని ఆయన విమర్శించారు. ట్రస్ట్ పై పూర్తి స్థాయి విచారణ జరిపి, దాన్ని ఎండోమెంట్ విభాగం స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన మరింత ఆవేదన వ్యక్తం చేస్తూ, “500 మందిపై హత్యాచారం చేసి, శవాలను పూడ్చిపెట్టారు. తవ్వకాలు జరపగా ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయి. ఇది దేవస్థానమా లేక శ్మశానమా?” అని ప్రశ్నించారు.కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సిట్ వేశారని అదే వేరే ప్రభుత్వం ఉంటే అసలు ఈ విషయం బయటకు వచ్చేది కాదని అన్నారు

సీపీఐ నారాయణ ఏ అంశాల్లో ఎక్కువగా స్పందిస్తారు?

ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలు, అవినీతి, రైతు సమస్యలు, సామాజిక అన్యాయాలపై ఎక్కువగా స్పందిస్తారు.

ఆయన రాజకీయ ధోరణి ఏమిటి?

వామపక్ష సిద్ధాంతాలను అనుసరిస్తూ, సామాజిక సమానత్వం, కార్మికుల హక్కులు, రైతుల సంక్షేమం కోసం పోరాడుతుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also : 

https://vaartha.com/phone-tapping-case-should-be-handed-to-cbi-bandi-sanjay/national/528148/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870