Chhattisgarh: నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో డీఎస్పీపై కత్తితో దాడి

Read Time:  1 min
Chhattisgarh: నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో డీఎస్పీపై కత్తితో దాడి
FONT SIZE
GET APP

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నక్సల్ ప్రభావిత పాంతంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) తోమేష్ వర్మపై కత్తితో దారుణంగా దాడి(Chhattisgarh) జరిగింది. దుర్గ్ జిల్లా నుంచి 350 కిలోమీటర్లు ప్రయాణించిన దుండగులు డీఎస్పీని ట్రాక్ చేసి, అతని కారులోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు.

Read also: Bangladesh: ‘హదీ’ హత్యపై గర్ల్ ఫ్రెండ్ కు షేర్ చేసిన నిందితుడు

Chhattisgarh: నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో డీఎస్పీపై కత్తితో దాడి
A DSP was attacked with a knife in a Naxal-affected area.

పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి

డీఎస్పీ వర్మ ఆ సమయంలో అధికారిక పనితీరు కోసం దంతేవాడ సెషన్స్ కోర్టుకు వెళ్లారని పోలీసులు వెల్లడించారు. (Chhattisgarh) దుర్గ్ జిల్లాకు చెందిన రామశంకర్ సాహు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రజనీషా వర్మ తదితరులు డీఎస్పీ కదలికలను గమనించి, కొద్దిసేపటి తర్వాత, ఒక మహిళ కత్తి తీసుకుని డీఎస్పీని బెదిరించి అతని కారులోకి ఎక్కించిందని పోలీసులు తెలిపారు. డీఎస్పీ వర్మకు మెడ, ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే అతని పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.