हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Waqf Bill : వక్స్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర – ఒవైసీ

Sudheer
Waqf Bill : వక్స్ ఆస్తులను కొట్టేసేందుకు కేంద్రం కుట్ర – ఒవైసీ

వక్ఫ్ ఆస్తులపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్పై AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో స్పందించారు. హైదరాబాద్‌ దారుస్సలాంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లును ముస్లింల హక్కులపై యుద్ధంగా అభివర్ణిస్తూ, వక్ఫ్ బోర్డు ఆస్తులను కొట్టేసేందుకు ఇది కేంద్రం పన్నిన కుట్ర అని ఆరోపించారు.

ఒవైసీ హెచ్చరిక

ఈ బిల్లుతో ముస్లింల మతపరమైన, సామాజిక అవసరాల కోసం ఉన్న వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఒవైసీ హెచ్చరించారు. సమాధుల స్థలాల్లాంటి ప్రాథమిక అవసరాలకు కూడ భూమి మిగలదని, ముస్లిం సమాజం దారుణ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు అధికారాలను క్షీణింపజేసే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

ఏప్రిల్ 30 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు

ఏప్రిల్ 30 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఒవైసీ ప్రకటించారు. వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకునేంతవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముస్లింల ఆస్తుల పరిరక్షణకు, మతపరమైన హక్కుల సాధనకు ఇది అతి ముఖ్యమైన పోరాటమని, ప్రతి ఒక్కరు సంఘటితంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ బిల్లు ముస్లిం సమాజం హక్కులపై విరుద్ధంగా ఉన్నందున తక్షణమే ఉపసంహరించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870