हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

India – Pakistan War : పాక్ కాల్పుల్లో తీవ్రగాయాలు.. ఆసుపత్రిలో BSF జవాన్ మృతి

Sudheer
India – Pakistan War : పాక్ కాల్పుల్లో తీవ్రగాయాలు.. ఆసుపత్రిలో BSF జవాన్ మృతి

జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో భారత సైన్యం పై పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మరో బీఎస్‌ఎఫ్‌ (BSF) జవాన్ ప్రాణాలు కోల్పోయారు. ఆర్‌ఎస్‌పుర్ సెక్టార్ వద్ద జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జవాన్ దీపక్, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటనపై అధికారులు అధికారికంగా సమాచారం ఇచ్చారు. సరిహద్దుల్లో పాక్ వరుసగా కాల్పులకు పాల్పడుతుండటంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.


(LoC) వద్ద కాల్పులు

పాక్ వైమానిక దళం, ఆర్మీ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతోంది. నిన్న జరిగిన కాల్పుల్లో దీపక్ అనే జవాన్ బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్సకు స్పందించకుండా తుది శ్వాస విడిచారు. దీపక్ వీర మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఆయన త్యాగం దేశానికి చిరస్మరణీయమని సైనిక శాఖ పేర్కొంది.

పాక్ దాడుల్లో మరణించిన భారతీయ సైనికుల సంఖ్య 28

ఇప్పటి వరకు పాక్ దాడుల్లో మరణించిన భారతీయ సైనికుల సంఖ్య 28కి చేరినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో భారత్ సైన్యం అప్రమత్తమవుతోంది. పాక్ చర్యలకు తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు, శాంతి ప్రయత్నాలను విస్మరించి పాక్ చెలరేగిన చర్యలు కొనసాగిస్తే, దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Read Also : AP : రక్షణ సిబ్బందికి ఆస్తి పన్ను మినహాయింపు – పవన్ కళ్యాణ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870